2024 కు ముందే అమలు చేయాలని విజ్ఞప్తి
ఇటీవలె చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ల బిల్లు
మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. అయితే ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకువచ్చేందుకు ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించింది....
న్యూఢిల్లీ : పారాబాయిల్డ్ బియ్యం ఎగుమతులపై విధించిన 20 శాతం లెవీని కేంద్రం పొడిగించనుంది. 20 శాతం లెవీని విధిస్తూ ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ ఆంక్షలు అక్టోబర్ 15తో ముగుస్తాయి. దీంతో దేశీయంగా బియ్యం ధరలను అదుపు చేసే నెపంతో మరోసారి ఎగుమతులపై...
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాకు సోనియా గాంధీ పిలుపు
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ఏర్పాటు చేయాలని ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో ఎలాంటి జాప్యం...
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కు 42 శాతం డియర్నెస్ అలవెన్స్ ఇస్తున్నారు.
3 శాతం పెరిగిన తర్వాత అది 45 శాతానికి చేరుతుంది.
ప్రభుత్వ ఉద్యోగుల డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్ కూడా పెరగవచ్చు.
ప్రభుత్వం త్వరలో డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు దీపావళికి ముందు శుభవార్త అందుకోవచ్చు..
దీపావళి పండగకు ముందే ప్రభుత్వ...
జిల్లాల అభివృద్దిలో పంచాయితీ సభ్యులే కీలకం
పంచాయితీ పరిషత్ సమావేశంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : పంచాయతీలు ప్రజాస్వామిక వ్యవస్థకు మూల స్తంభాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. జిల్లాల అభివృద్ధి కోసం జిల్లా పంచాయతీ సభ్యులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. డామన్ అండ్ డయ్యూలో జరుగుతున్న క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషత్ను ఉద్దేశించి ఆయన...
రెండో దశలో అమ్మకానికి 300 ప్లాట్లు ` ప్రీ బిడ్ మీటింగ్కు అనూహ్యమైన స్పందన
165 ఎకరాల్లో 1,321 ప్లాట్ల లే అవుట్ను అభివృద్ధి చేస్తున్న హెచ్ఎండిఏశంకర్ పల్లి : శంకర్ పల్లి మండలం, మోకిల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిల లేఅవుట్ ప్లాట్లకు మస్తు...
మణిపూర్ సమస్యకు తెరదించాలి..
దేశ భద్రతకే ముప్పు ఏర్పడనుంది..
అక్కడి విషయాలను గవర్నర్ కి తెలిపిన కూటమి..
అన్ని తెగల నాయకులతో సమావేశాలు నిర్వహించాలి..
మణిపూర్లో తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించి, ఘర్షణల బాధితులను...
అసలు కారణాలేంటి ఒక సారి చూద్దాం..
ఇది ఒక వాట్సప్ మెసేజ్ నుంచి సేకరించబడింది..
పార్థసారధి పోట్లూరి వాల్ నుండి తీసుకొనబడ్డ ఆర్టికల్..
మణిపూర్ లో మే 3 వతేదీన న మొదలయిన ఘర్షణలు రోజు రోజుకి కి తీవ్ర రూపం దాల్చి చివరకి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది..మణిపూర్ లో ఉంటున్న కుకీ, నాగా,...
క్షుణ్ణంగా వివరించిన బీజేపీ మహిళా నాయకురాలు రాణీ రుద్రమ..
తెలంగాణ రైతన్నలకు మోడి సర్కారు చేస్తున్న మేలును అందరికీ అర్థం అయ్యే బాషలో అద్బుతంగా చెప్పారు రాణీ రుద్రమ.. రైతులు వ్యవసాయంలో వాడే45 కేజీల యూరియా బస్తా అసలు ధర - రూ. 2503/-.. రైతు చెల్లించే ధర - రూ. 267/-.. కేంద్రంలోని బీజేపీ...
నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది
చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి...