Sunday, December 10, 2023

Central government

సాగర్‌ డ్యామ్‌ పై ఏపీ హైడ్రామా..రాజకీయ లబ్ధికోసం..!

పెదవి విప్పని కేంద్ర ప్రభుత్వం… చర్యలు తీసుకోని కృష్ణా రివర్‌ బోర్డు…!! పూర్తి విచారణ జరిపి…సాగర్‌ జలాలను కాపాడాలి….! సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి మిర్యాలగూడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిబంధనలకు విరు ద్ధంగా, భారీగా పోలీసుల అండతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద హైడ్రామా చేసి నీటిని అక్రమంగా తరలించకపోవడం ప్రాంతీయ వివాదాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి...

చైనాలో శ్వాసకోస్‌ వ్యాధుల విజృంభణ

ఆరు రాష్టాల్రను అప్రమత్తం చేసిని కేంద్రం న్యూఢిల్లీ : శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆరు రాష్టాల్రకు కేంద్రం పలు సూచనలు చేసింది. రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, తమిళనాడు రాష్టాల్రను అప్రమత్తం చేసింది. దీంతో శ్వాసకోశ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని ఆస్పత్రులు, ఆరోగ్య సిబ్బందిని ఆయా రాష్టాల్ర ప్రభుత్వాలు...

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు..

ట్రేడ్/టెక్నీకల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.. న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ గుజరాత్.. రిఫైనరీస్ డివిజన్ పరిధిలో 1720 ట్రేడ్/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

హైదరాబాద్ కంచంబాగ్ లో భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్ : మిశ్రధాదు నిగం లిమిటెడ్‌ (మిధాని)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రత్యేకమైన మెటల్‌, మెటల్‌ అలైస్‌ను తయారీ చేసే ఈ సంస్థ కేంద్ర డిఫెన్స్‌ మినిస్టరీ ఆధ్వర్యంలో...

మరో ఏడు దేశాలకు బియ్యం ఎగుమతులు

న్యూఢిల్లీ : బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. నేపాల్‌, మలేషియా, ఫిలిప్పైన్స్‌, సీషెల్స్‌, కామె రూన్‌, ఐవొరీ కోస్ట్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని వివిధ పరిమాణాల్లో ఎగుమతి చేయవచ్చని సూచించింది. నేషనల్‌ కో`ఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌, ది డైరెక్టరేట్‌ జనరల్‌...

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 4 శాతం డీఏ

న్యూఢిల్లీ : పండుగ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 46 శాతానికి చేరింది. అలాగే నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర...

మహిళా బిల్లు అమలు చేయాలి..

2024 కు ముందే అమలు చేయాలని విజ్ఞప్తి ఇటీవలె చట్టంగా మారిన మహిళా రిజర్వేషన్ల బిల్లు మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. అయితే ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకువచ్చేందుకు ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించింది....

పారబాయిల్డ్‌ బియ్యం ఎగుమతులపై ఆంక్షల పొడిగింపు!

న్యూఢిల్లీ : పారాబాయిల్డ్‌ బియ్యం ఎగుమతులపై విధించిన 20 శాతం లెవీని కేంద్రం పొడిగించనుంది. 20 శాతం లెవీని విధిస్తూ ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ ఆంక్షలు అక్టోబర్‌ 15తో ముగుస్తాయి. దీంతో దేశీయంగా బియ్యం ధరలను అదుపు చేసే నెపంతో మరోసారి ఎగుమతులపై...

పార్ల‌మెంట్లో ప్ర‌త్యేక స‌మావేశాలు

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాకు సోనియా గాంధీ పిలుపు న్యూఢిల్లీ : మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల‌కు స‌బ్ కోటా ఏర్పాటు చేయాల‌ని ఈ బిల్లుకు మ‌ద్ద‌తిస్తూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సోనియా గాంధీ గురువారం కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. మ‌హిళా రిజర్వేష‌న్ బిల్లు అమ‌లులో ఎలాంటి జాప్యం...

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు దీపావళి గుడ్‌న్యూస్‌…

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తున్నారు. 3 శాతం పెరిగిన తర్వాత అది 45 శాతానికి చేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్ కూడా పెరగవచ్చు. ప్రభుత్వం త్వరలో డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు దీపావళికి ముందు శుభవార్త అందుకోవచ్చు.. దీపావళి పండగకు ముందే ప్రభుత్వ...
- Advertisement -

Latest News

భారీగా నగదు పట్టివేత

కాంగ్రెస్‌ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...
- Advertisement -