కొందరు జై జవాన్… జై కిసాన్ అని ఒర్రుతారు
ఒర్రుడే తప్పా వాళ్లు కిసాన్ కు, జవాన్ కు చేసిందేమీ లేదు
నిజామాబాద్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ : “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి....
వైసీపీ పాలనతో తీవ్ర సంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ అసమర్థ పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఏపీ క్యాంప్ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర...
దీంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు
బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి తీరు, రైతులకు న్యాయం చేసేందుకు చేస్తున్న పోరాటాన్ని చూస్తుంటే.. తమ స్వార్థం కోసం ఆ పార్టీలో చేరారా.. అనే ప్రశ్న అందరి ముందు తలెత్తుతోంది. మన దేశంలో ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ఉంది. రాజకీయ పార్టీలు దుకాణదారులుగా మారాయని భావించే పరిస్థితి ఏర్పడింది....
సారు రూటే సపరేటు..ఎప్పుడూ ఏమి చేయాలో సారుకు బాగా తెలుసు..సమ్మె చేస్తే కానీ సారు క్రమబద్దీకరణ చెయ్యడు..మొన్న విఆర్ఏలను క్రమబద్దీకరణ చేశాడు..నిన్న కార్యదర్శులను క్రమబద్దీకరణ చేశాడు..రేపు గిరిజనులకు పోడు భూములపట్టాలు పంచుడు అంటుండు..ఎలక్షన్ వచ్చిందా నిరుద్యోగులకు ఉద్యోగాలంటాడు..ఇగ ఇచ్చిన హామీలు అన్ని నేరవేర్చాము..ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించడం మన వంతు అంటాడుపిచ్చి జనాలు మళ్ళీ సంకలు...
న్యాయం కోసం మేం ఎన్జీటీకి వెళ్తాం..
ఇందులో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది..
ఓఆర్ఆర్ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు..
కీలక కామెంట్స్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
హైదరాబాద్ : జీఓ 111 ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీఓ పరిధిలో అడ్డగోలుగా...
దళిత బంధులో 30 శాతం ఎమ్మెల్యేలకు, మరో 30 శాతం సీఎం కుటుంబానికి
కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రియల్ దందాలన్నింట్లో 60 శాతం కమీషన్లు
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు… అవినీతి సర్కార్
ట్రిపుల్ వన్, కోకాపేట భూములను బీఆర్ఎస్ కు కేటాయింపుపై కోర్టుకు వెళతాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్...
జంట నగరాల విధ్వంసానికి కుట్ర చేస్తున్నాడు..
భారీ భూ కుంభకోణానికి తెరతీశాడు..
జీఓ 111 రద్దు చేయడం జంట నగరాలపై బాంబువెయ్యడమే..
విలేఖరుల సమావేశంలో విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : కేసీఆర్ మాఫియా వ్యవవస్థను ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ధనదాహం కోసమే 111 జీవో రద్దు చేసి..జంట నగరాలపై బాంబు వేశాడని ఘాటైన...
ఏం సాధించారని కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు…? ప్రజల్లో పేరున్న వారికే టికెట్లు..
సర్వే నివేదికలను ఆధారం చేసుకునే టిక్కెట్స్ ఇస్తాం..
తెలంగాణాలో బీజేపీయే బీ.ఆర్.ఎస్. కు పోటీ..
నాయకులు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండాలి..
కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే దిక్కులు చూస్తున్నారు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుబండి సంజయ్ కుమార్
హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
హైదరాబాద్ : నిత్యం...
మెదక్ జిల్లాలో బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం
జూన్ లేదా జులై నెలలో సభకు ప్లాన్
న్యూ ఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ తీసుకువచ్చింది. ఓటమి తర్వాత ఓటమి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ విజయం ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...