Saturday, July 27, 2024

BRS Party

బండి సంజయ్ ని కలిసి సత్కరించిన లింగాల హరి గౌడ్..

తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యునికా ఎన్నికైన హరి గౌడ్.. బీజేపీ ప్రధాన కార్యాలయంలో బండితో భేటీ..హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా.. గురువారం రోజు హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని కలిసి, కృతజ్ఞతలు తెలిపి ఆయనను శాలువాతో సత్కరించారు...

తెలంగాణ ప్రజలను దోచుకుంటున్న ఆంధ్రా నేత.. !

ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పేరుతో అరాచకం.. కేసీఆర్ అండదండలతోనే రెచ్చిపోతున్న వైనం.. సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో సరికొత్త దోపిడీకి తెరలేపిన తోట చంద్రశేఖర్.. డబ్బులు కట్టి నరకయాతన పడుతున్న కస్టమర్లు.. కొన్న ప్లాట్లను అమ్ముకోవడానికి తప్పని తిప్పలు.. 2016 లో డబ్బులు కట్టించుకుని ఇప్పటివరకూ పూర్తి చేయని ప్రాజెక్టు.. దాదాపు 12 వందలమంది అమాయకుల జీవితాలనురక్షించే బాధ్యత సీఎం కేసీఆర్ కి...

బండి సంజయ్ పై రవీందర్ సింగ్ వ్యాఖ్యలు అర్థరహితం..

దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాండ్ పై శ్వేత పత్రం విడుదల చేయించాలి.. స్మార్ట్ సిటీ పనులపై బిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు.. హైదరాబాద్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, స్మార్ట్ సిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్ పై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, బిఆర్ఎస్...

సీఎం కొత్త రాగం

కాంగ్రెస్ బీసీ సీఎం రాగం ఎత్తుకోగానే..దొరవారి బుర్రలో మరో ఎత్తుగడరూపుదిద్దుకుంది..బీసీలకు లక్ష రూపాయల సాయంఅనే తాయిలం ప్రకటన వెలువడింది..బీసీలు ఇంకా నీ మత్తులోఉన్నారనుకుంటున్నావా..?కొంతమందికి మాత్రమే అనౌన్స్ చేసిమిగతావారికి తిక్క రేపి.. వాళ్లలో వాళ్లకుచిచ్చుపెట్టాలని చూస్తున్నావ్..నీ కుయుక్తులు గ్రహించలేని స్థితిలోవారు లేరు.. మాయమాటలతోనెత్తిన పెట్టుకున్న సీఎం కిరీటాన్నినేలకూల్చే సమయం ఆసన్నమైంది..బీ కేర్ ఫుల్.. బీవీఆర్ రావు

బీ.ఆర్.ఎస్. కటౌట్ కూలి ప్రయాణికుడికి గాయాలు..

పార్టీ కటౌట్లు కూడా కక్ష గట్టాయి.. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేదెవరు.. అధికారుల నిర్లక్షమే ఈ నిర్వాకానికి కారణం.. హైదరాబాద్ : బీ.ఆర్.ఎస్. ప్రభుత్వమే కాదు.. చివరకు పార్టీ కటౌట్లు కూడా తెలంగాణ ప్రజలపై కక్ష గట్టాయి.. దీనికి ఉదాహరణ శనివారం జరిగిన సంఘటన.. అధికారుల నిర్లక్ష్యం వల్లే.. ఒక వ్యక్తికి ప్రాణాంతకంగా పరిణమించింది.. సీఎం క్యాంప్ ఆఫీస్...

ఆజ్ కి బాత్

ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజల జీతగాడు.సీఎం అంటే రాష్ట్ర ప్రజలకు పెద్ద జీతగాడు.ఓటు అంటే తెల్ల కాగితం కాదు!కంప్యూటర్ బటన్ కాదు!!వెయ్యి రూపాయల నోటు కాదు..బీరు, విస్కీ బాటిల్ అసలే కాదు…మనం ఓటు వేస్తే ఎమ్మెల్యేలు అవుతున్నారు..ఎమ్మెల్యేలను కూడగడితే ముఖ్యమంత్రులుఅవుతున్నారు. మనం ఓటు వేస్తే ఎంపీలు అవుతున్నారు..ఎంపీలను కూడ కడితే ప్రధాన మంత్రులుఅవుతున్నారు…ప్రజాస్వామ్య పాలన...

ఎమ్మెల్యే పై విచారణ షురూ..

బాధితురాలు ఫిర్యాదుతో స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు.. 15 రోజుల్లో దీనిపై అప్ డేట్ ఇవ్వాలని లేఖలో స్పష్టం చేసిన ఎన్.డబ్ల్యు.సి.. బిజినెస్ మీటింగ్ అని పిలిచి ఎమ్మెల్యే మందు పార్టీ ఆరెంజ్ చేశారు.. నా దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులు డిలీట్ చేశారు.. పనులు చేయాలంటే అమ్మాయిలను పంపించాలన్న...

ఎవరి ఆసరా కోసం దశాబ్ది ఉత్సవాలు..?

ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూపులే.. కన్నీరు ఇంకిన కళ్ళల్లో ఇంకా చావని ఆశలు.. రోజొక్క తీరుగా ఉత్సవాలు.. మారని వయోవృద్ధుల జీవన తీరు.. ఈనెల కేవలం 17 జిల్లాల్లోనే పెన్షన్ క్రెడిట్.. నిధుల లేమి.. ప్రధాన కారణం.. సంబురాల ఖర్చులో 10 శాతం చాలు ఆసరా పంచడానికి.. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు పరిస్థితులు.. జీవితపు చివరి మజిలీలో ఆసరా కల్పించాలని, వృద్ధులు,...

వారి ముత్తాతలు వచ్చినా అడ్డుకోలేరు..

మరో 5 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం.. సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉంది..? న‌ల్గొండ‌లో సాగుక చుక్క‌నీరు అద‌నంగా ఇవ్వ‌లేదు.. చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నాయకులకు భట్టి సవాల్ స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కోల్పోయిన నేటి సమాజం బీ.ఆర్.ఎస్. ప్రభుత్వ పెద్దలు గాడిదలు కాస్తున్నారా..? ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు : భట్టి.. హైదరాబాద్ : బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై...

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం

రేషన్ డీలర్ల సమస్యలన్నింటిని పరిష్కారిస్తాం గౌరవ భృతి, కమిషన్ పెంపు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం కరోనా క్లిష్ట సమయంలో రేషన్ పంపిణీ చేసారు సమ్మే ఆలోచన విరమించి రేషన్ పంపిణీ చేయడం శుభ పరిణామం అన్ని జిల్లాల రేషన్ డీలర్ల అధ్యక్షులు, సంఘం నేతలతో సమావేశమైన మంత్రి గంగుల హైదరాబాద్ : మంగళవారం జరిపిన చర్చలతో ప్రభుత్వంపై నమ్మకం ఉంచి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -