షుగర్ కేర్ ఇండస్ట్రీ డిప్యూటీ కమిషనర్ తీగల భుంలింగ గౌడ్ టిఆర్ఎస్ పార్టీని విడి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమెల్సీ, టిపిసిసి కార్యనిర్వాక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మెదక్ జిల్లా...
కుంగిన పిల్లర్లను సరిచేయడమే సాంకేతికత
నీటిని ఉపయోగించుకకుండా విమర్శలు సరికాదు
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి
మేడిగడ్డకు బయలుదేరిన బిఆర్ఎస్ బృందం
ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 5 వందలు 6 వందలు మీటర్ల లోతునుంచి నీళ్లను లిప్ట్ చేసే గొప్ప పథకం అని.....
తెలంగాణ కోసం కెసిఆర్ చేసిన త్యాగాలు మరిచారా
దేశంలో అత్యంత సంస్కారహీనమైన నేత రేవంత్
భద్రాచలం బిఆర్ఎస్ సమీక్షలో హరీష్ రావు విమర్శలు
భద్రాచలం : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెనకడుగు వేస్తే తెలంగాణ వచ్చేదా అని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టీ హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు....
కోడ్ ఆఫ్ కండక్ట్ ను సీరియస్ గా తీసుకోని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్
ఎన్ని ఫిర్యాదులిచ్చినా.. నో యాక్షన్..!
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖతో సరి
కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల పర్మినెంట్ లో అంతా గోల్ మాల్ యవ్వారాలే..!
అయినా వాకాటి, మిట్టల్, జేడీ, ఆర్జేడీలపై చర్యలు శూన్యం
కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల పర్మినెంట్ గోల్ మాల్ యవ్వారంపై ఎన్ని...
ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చీరి చింతకు కడతాం
పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతాం
పడగొడతామన్న వారి పళ్లు రాలగొడతాం
అలాంటి వాళ్లను ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం
అలాంటి ఆలోచన వచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి
ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్ఎస్ నేతలపై రేవంత్ నిప్పులు
ఇచ్చిన హామీల మేరకు అమలుకు కట్టుబడి ఉన్నాం
త్వరలోనే 500 కే గ్యాస్.. ప్రియాంక...
తన నియోజవర్గంలోని ప్రజలు ఎవరు.. కరెంట్ బిల్లులు కట్టవద్దని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరెంట్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైన విద్యుత్ అధికారులు వచ్చి బిల్ కట్టమని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడిన వీడియోలను చూపించాలని ఎమ్మెల్యే చెప్పుకొచ్చాడు. బుధవారం తన నియోజకవర్గంలో పర్యటించిన కౌశిక్ రెడ్డి.....
హెటిరో అధినేత, ఎంపీ పార్థసారథికి విలువైన భూములు
సాయిసింధు, క్యాన్సర్ ఆస్పత్రుల భూమి లీజు రద్దు
హైటెక్ సిటీ సమీపంలో చౌకంగా 15 ఎకరాలు
గత ప్రభుత్వ కేటాయింపులను రద్దు చేసిన సర్కార్
గత హైకోర్టు సూచనల మేరకు నిర్ణయం
హైదరాబాద్ : హెటిరో అధినేత, బీఆర్ఎస్ ఎంపి పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన...
ఒక్క అభివృద్ది ప్రాజెక్ట్ తేని వ్యక్తి బండి
మాజీ ఎంపి వినోద్పై విమర్శలు సరికాదు
బీఆర్ఎస్ విద్యార్థి, యూత్ నాయకులు డిమాండ్
కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చావో బండి సంజయ్ చర్చకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ విద్యార్థి,యూత్ నాయకులు డిమాండ్ చేశారు. బండి సంజయ్ మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని...
పదేళ్ల పాలనలో ఆ మహనీయుడిని మరిచారా
కవిత డిమాండ్పై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న రాజకీయ డిమాండ్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా లేని విషయం ఇప్పుడే ..అధికారం పోగానే గుర్తుకు వచ్చిందా అని మండిపడుతున్నారు....
మహాలక్ష్మితో ఆటోడ్రైవర్లకు గోస
ఎక్కడా 24 గంటల కరెంట్ రావడం లేదు
చేవెళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్ : పదేండ్లు ఎంతో కమిట్మెంట్తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్ఎస్ను...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...