Thursday, March 28, 2024

BRS Party

ఎన్నికల ముందు పూలే గుర్తుకు వచ్చారా

పదేళ్ల పాలనలో ఆ మహనీయుడిని మరిచారా కవిత డిమాండ్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న రాజకీయ డిమాండ్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా లేని విషయం ఇప్పుడే ..అధికారం పోగానే గుర్తుకు వచ్చిందా అని మండిపడుతున్నారు....

అభివృద్ది కోసం పదేళ్లపాటు కష్టపడ్డాం

మహాలక్ష్మితో ఆటోడ్రైవర్లకు గోస ఎక్కడా 24 గంటల కరెంట్‌ రావడం లేదు చేవెళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌ : పదేండ్లు ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్‌ఎస్‌ను...

కుక్కలు చింపిన విస్తరిలా ఇండియా కూటమి

బీహర్‌ పరిణామాలే ఇందుకు నిదర్శనం తెలంగాణలో 10 లోక్‌సభ సీట్లు గెలుస్తామన్న బండి హైదరాబాద్‌ : దేశానికి, తెలంగాణకు భవిష్యత్తు బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఈసారి 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయమని, తెలంగాణలోనూ 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని...

ఎవరి లెక్కలు వారివి.. .

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు సమీక్షల బిజీలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రంగంలోకి దిగితున్న కాంగ్రెస్, బీజేపీ ల నుంచి అధినేతలు తెలంగాణలో మొద‌లైన లోక్‌సభ ఎన్నికల హడావుడి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్‌ అధిష్ఠానం కూడా స్పెషల్‌ ఫోకస్...

నేనొస్తున్న…

పార్లమెంటులో ప్రజాగళం వినిపించాలి రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్‌ఎస్‌ మాత్రమే త్వరలోనే ప్రజల్లోకి వస్తానని వెల్లడి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ సమావేశం క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ బలంగా ఉంది.. ఎవరితోనూ సంబంధం లేకుండా పోరాడుదాం ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌ త్వరలోనే ప్రజల్లోకి వస్తానని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశలు...

తిరుమలగిరి మున్సిపాలిటిలో ముసలం.!

తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మున్సిపాలిటిలో అవిశ్వాసానికి రంగం సిద్దం చైర్మన్ రజిని మెరుపు ధర్నాకు అసలు కారణం ఏంటి? రజినికి సపోర్ట్ గా నిలబడని బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్లు.. తిరుగుబాటుకు సిద్దమంటున్న ఎనిమిది మంది కౌన్సిలర్లు! దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అంటున్న కాంగ్రెస్ క్యాడర్.. పెరుమాళ్ళ నర్సింహారావు, ఆదాబ్ హైదరబాద్ ప్రత్యేక ప్రతినిధి తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మున్సిపాలిటీలో ఛైర్మన్ వర్సెస్ కమీషనర్...

ఇష్టమొచ్చినట్టు హామీలు

హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఏనాడు కలగనలేదు కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వార్నింగ్‌ హైదరాబాద్‌ : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ వాళ్లుకూడా కలగనలేదు.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు. హామీలకు కాంగ్రెస్‌ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోంది.. అయినా వదిలిపెట్టం అంటూ...

ఇరిగేషన్‌ శాఖలో భారీ స్కాం

రూ. 94 వేల కోట్లు ఖర్చు చేసి ఎవ్వరికి నీరిచ్చారు 18వేల కోట్లు ఇంట్రెస్ట్‌లు, 9వేల కోట్లు అప్పులు అన్పైడ్‌ బిల్ల్స్‌ ఇరిగేషన్‌లో భారం.. రాష్ట్రానికి చుక్క నీళ్లు తీసుకురాలేదు.. బీఆర్‌ఎస్‌ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే కృష్ణా గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు నిబంధనలు పాటించని అధికారుల పై చర్యలుంటాయి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌ :...

ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించే కుట్ర

అడ్డుకోకుంటే అసులకే మోసం వస్తుంది తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ప్రాజెక్టులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే తెలంగాణ ఉద్యమం జరిగిందే నీటి కోసం మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమం జరిగింది నీటి కోసమని బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ హరీష్‌ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించే కుట్ర జరుగుతోందని...

అదానీని సీఎం కలిస్తే తప్పేంటి?

పారిశ్రామిక ప్రగతి కోసమే ఒప్పందం ఫ్రస్టేషన్ లో కేటీఆర్, హరీశ్ రావు లు బిజెపితో అంటకాగిన పార్టీ బిఆర్‌ఎస్‌ హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి బాగుండదని మేమే వద్దంటున్నాం మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెండు, మూడు సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -