శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
బీసీల, ఎంబీసీ ల, సంచార కులాల సంక్షేమాన్ని గాలికి వదిలేసి విమర్శించొద్దు అంటే ఎలా?
తెలంగాణ లో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడైనా ఉన్నాయా?
సంచార జాతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కేంద్ర...
ఎ.ఎల్. మల్లయ్య విగ్రహ ఆవిష్కరణ సభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
హైదరాబాద్: దశాబ్దాల పాటుగా బీసీ వర్గాల, ప్రధానంగా మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతికి ఎ.ఎల్.మల్లయ్య చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ఆయన మరణించేంతవరకు అవిశ్రాంతంగా ఉద్యమ జీవితం గడిపారని, ఎ.ఎల్.మల్లయ్య...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...