Wednesday, October 23, 2024
spot_img

bc

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకే ఇవ్వాలి..

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు పొలిటికల్ గా సరైన ప్రాధాన్యత దక్కడం లేదు బీసీలకే పెద్ద పీట అంటూ చెప్పుకొచ్చిన పార్టీలు.. బీసీలకు మొండి చేయి హైదరాబాద్ : రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని...

బీసీ, ఎంబీసీ, సంచార కులాలను అభివృద్ధి పర్చడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం..

శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు బీసీల, ఎంబీసీ ల, సంచార కులాల సంక్షేమాన్ని గాలికి వదిలేసి విమర్శించొద్దు అంటే ఎలా? తెలంగాణ లో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడైనా ఉన్నాయా? సంచార జాతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కేంద్ర...

బీసీ ఉద్యమాల చరిత్రలో ఎ.ఎల్. మల్లయ్య స్థానం సుస్థిరం..

ఎ.ఎల్. మల్లయ్య విగ్రహ ఆవిష్కరణ సభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు హైదరాబాద్: దశాబ్దాల పాటుగా బీసీ వర్గాల, ప్రధానంగా మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతికి ఎ.ఎల్.మల్లయ్య చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ఆయన మరణించేంతవరకు అవిశ్రాంతంగా ఉద్యమ జీవితం గడిపారని, ఎ.ఎల్.మల్లయ్య...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -