తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనంతిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని...
ఏపీలోని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నాగుపాము కలకలం సృష్టించింది.
బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఓపీ విభాగం వద్ద పాము కనిపించడంతో రోగులు,
వారి కుటుంబీకులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.అందరూ బయటకు పరుగులు తీసి ఆసుపత్రి సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో అతడు వచ్చి పామును పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇదే...
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరిగిన వరద ఉధృతి ఏపీలోని ధవళేశ్వరం
బ్యారేజీ వద్ద గోదారమ్మ వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది.అమరావతి : ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదారమ్మ వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది. ఎగువన భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరిగి రెండో ప్రమాద స్థాయి హెచ్చరికను అధికారులు...
ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి చెందారు.
ట్రాక్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ట్రాక్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తల్లి ఫాతిమా,...
ఏపీలోని విశాఖపట్నంలో పోలీసులు ఓ నకిలీ నేవీ అధికారిని అరెస్టు చేశారు. మార్కాపురానికి చెందిన సూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేవీ కమాండర్ పేరుతో నిరుద్యోగులను మోసగించారు. అతడిపై విశాఖ, విజయవాడలో నాలుగు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.నేవీ క్యాంటీన్ వద్ద అతడిని గుర్తించిన నేవీ అధికారులు పోలీసులకు...
పవన్కల్యాణ్ సినిమాలే మహిళల అదృశ్యానికి కారణం పద్మ
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పై ఘాటుగా విమర్శించారు.ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పై ఘాటుగా విమర్శలు చేశారు. పవన్ నటించిన ప్రేమకథల సినిమాల వల్లే టీనేజీ, మహిళల అదృశ్యానికి కారణమని...
న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన హోంగార్డును జిల్లా పోలీసు అధికారులు సస్పెండ్ చేసిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది .
న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన హోంగార్డును జిల్లా పోలీసు అధికారులు సస్పెండ్ చేసిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో...
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి కార్తీక్ మిస్సింగ్..
సముద్రంలో దూకి ఆత్మహత్య కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి కార్తీక్
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి కార్తీక్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు....
కాలువలో పడ్డ స్కూల్ బస్సు..
30 మంది క్షేమం ఏపీలోని నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది .
స్కూల్ బస్సు కాలువలో పడగా అందులో ఉన్న 30 మందిని స్థానికులు కాపాడారు. .కాలువలో పడ్డ స్కూల్ బస్సు..30 మంది క్షేమం ఏపీలోని నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది . స్కూల్ బస్సు కాలువలో పడగా...
జూలై 21నుండి ఆగస్టు 21వరకు ఇంటింటి ఓటర్ల జాబితా
బూత్ లెవెల్ ఏజెంట్ల వివరాలు ఇవ్వండి….
పటిష్ట ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం….
జనవరి 5 వ తేది 2024న తుది ఓటర్ల జాబితా ప్రచురణ…
నగర ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి…
జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావువిజయవాడ :ఇంటింటి పరిశీలన ద్వారా స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలకు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...