Monday, May 20, 2024

andrapradesh

ప్రజలు..కార్యకర్తల భవిష్యత్‌కు గ్యారెంటీ

వచ్చే ఎన్నికలపై సన్నద్దతపై చర్చ పార్టీ నేతలతో చంద్రబాబు భేటీఅమరావతి : ప్రజలతోపాటు కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉండేలా టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన నివాసంలో దాదాపు 3గంటలపాటు సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో...

తెలంగాణ ప్రజలను దోచుకుంటున్న ఆంధ్రా నేత.. !

ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పేరుతో అరాచకం.. కేసీఆర్ అండదండలతోనే రెచ్చిపోతున్న వైనం.. సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో సరికొత్త దోపిడీకి తెరలేపిన తోట చంద్రశేఖర్.. డబ్బులు కట్టి నరకయాతన పడుతున్న కస్టమర్లు.. కొన్న ప్లాట్లను అమ్ముకోవడానికి తప్పని తిప్పలు.. 2016 లో డబ్బులు కట్టించుకుని ఇప్పటివరకూ పూర్తి చేయని ప్రాజెక్టు.. దాదాపు 12 వందలమంది అమాయకుల జీవితాలనురక్షించే బాధ్యత సీఎం కేసీఆర్ కి...

తెలంగాణ ప్రజలను దోచుకుంటున్న ఆంధ్రా నేత.. !

ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పేరుతో అరాచకం.. కేసీఆర్ అండదండలతోనే రెచ్చిపోతున్న వైనం.. సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో సరికొత్త దోపిడీకి తెరలేపిన తోట చంద్రశేఖర్.. డబ్బులు కట్టి నరకయాతన పడుతున్న కస్టమర్లు.. కొన్న ప్లాట్లను అమ్ముకోవడానికి తప్పని తిప్పలు.. 2016 లో డబ్బులు కట్టించుకుని ఇప్పటివరకూ పూర్తి చేయని ప్రాజెక్టు.. దాదాపు 12 వందలమంది అమాయకుల జీవితాలనురక్షించే బాధ్యత సీఎం కేసీఆర్ కి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -