Friday, May 10, 2024

andrapradesh

సాగర్‌ డ్యామ్‌ పై ఏపీ హైడ్రామా..రాజకీయ లబ్ధికోసం..!

పెదవి విప్పని కేంద్ర ప్రభుత్వం… చర్యలు తీసుకోని కృష్ణా రివర్‌ బోర్డు…!! పూర్తి విచారణ జరిపి…సాగర్‌ జలాలను కాపాడాలి….! సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి మిర్యాలగూడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిబంధనలకు విరు ద్ధంగా, భారీగా పోలీసుల అండతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద హైడ్రామా చేసి నీటిని అక్రమంగా తరలించకపోవడం ప్రాంతీయ వివాదాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి...

దూసుకు వస్తున్న మిచాంగ్‌ తుఫాన్‌

చెన్నై,మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరిక చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్‌ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇటీవల బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా...

ఏపీ హై కోర్టులో నలుగురు జడ్జీల ప్రమాణ స్వీకారం..

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా కార్యక్రమం.. ఉత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్.. అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా శనివారం ఉదయం నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది. కొత్త న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు....

ఏపీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం…

విశాఖవాసులకు శుభవార్త త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఎలక్ట్రిక్ బస్సుల్ని నడపాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 200 బస్సుల్ని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖవాసులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సాగర తీర నగరంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. మూడు నెలల్లో కొత్త బస్సులు పరుగులు పెడతాయంటున్నారు...

మధ్యాహ్నానికి వాయిదా వేసిన లోకేశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ ..

యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసిన లోకేశ్ మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసిన హైకోర్టు లోకేశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ఆయన తరపు న్యాయవాది స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు...

తెలంగాణలో రైతుల సమస్యకు పరిష్కారమే లేదా?

అవిభక్త ఆంద్రప్రదేశ్‌లో జన్మభూమి, ప్రజలవద్దకు పాలన, ప్రజాదర్భార్‌,పనికి ఆహార పథకం లాంటి కార్యక్రమాలతో కొన్ని సమస్యలైన పరిష్కారమయ్యేవి.స్వరాష్ట్రం తెలంగాణలో సమస్యల సత్వర పరిష్కారం గురించి ప్రభుత్వం రూ.1.33 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు సకల సౌకర్యాలతో కార్యాలయాన్ని నిర్మించింది.అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు నేరుగా ఎమ్మెల్యేలకు విన్నవించుకునే అవకాశం కల్పించింది.ఎమ్మెల్యేలకు కూడా అధికారులను పిలిపించుకుని...

ఎపి రాజకీయాలపై బండి దృష్టి

21 అమరావతికి రానున్న బిజెపి నేతవిజయవాడఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి సేవలు అందించేందుకు తెలంగాణ సీనియర్‌ నేత బండి సంజయ్‌ సిద్ధమయ్యారు. జగన్‌ ప్రభుత్వంపై అవిూతువిూకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్‌ అమరావతికి రానున్నారు. ఆయన సేవలను ఏపీలో మరింత వాడుకోవాలని బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించింది....

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలిబాటలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి వ్యాఖ్యలు..

తిరుమల, తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి కాలిబాటన వచ్చే మార్గాన్ని మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అలిపిరి బాటన చిన్నారిని చంపివేసిన చిరుత ఘటనపై శనివారం తిరుమల జేఈవో కార్యాలయంలో అటవీ శాఖ, పోలీసులతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు....

నడి రోడ్డుపై మద్యం బాటిళ్లు..

తుని సమీపంలో ఓ వ్యాన్ బోల్తా పడింది.. తుని సమీపంలో రోడ్డుపై వ్యాన్ బోల్తా లిక్కర్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన జనాలు ట్రాఫిక్‌కు అంతరాయంకాకినాడ జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు దగ్గర మద్యం బాటిళ్ల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో కొన్ని బాటిళ్లు ధ్వంసంకాగా.. మద్యం బాటిళ్ల కోసం జనాలు ఎగబడ్డారు. ఛాన్స్...

త్వరలో టీటీడీ వెబ్‌సైట్‌లో రీఫండ్‌ ట్రాకర్‌

తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపుతున్నా మని, త్వరలో రీఫండ్‌ను ట్రాక్‌ చేసేందుకు టీటీడీ వెబ్‌సెట్‌లో ట్రాక్‌ర్‌ను పొందుపరుస్తామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -