Sunday, May 19, 2024

ముప్పు తప్పిన స్కూల్ బస్సు.

తప్పక చదవండి
  • కాలువలో పడ్డ స్కూల్‌ బస్సు..
  • 30 మంది క్షేమం ఏపీలోని నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది .
  • స్కూల్‌ బస్సు కాలువలో పడగా అందులో ఉన్న 30 మందిని స్థానికులు కాపాడారు. .
    కాలువలో పడ్డ స్కూల్‌ బస్సు..30 మంది క్షేమం ఏపీలోని నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది . స్కూల్‌ బస్సు కాలువలో పడగా అందులో ఉన్న 30 మందిని స్థానికులు కాపాడారు . జిల్లాలోని సంగం మండలానికి చెందిన స్కూల్‌ బస్సులో 30 మంది సిబ్బంది నెల్లూరులో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా అరవపాలెం వద్ద ప్రమాదవశాత్తు సదరన్‌ ఛానల్‌ కాలువలో బోల్తా పడింది. స్థానికులు వెంటన గమనించి వారిని సురక్షితంగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వయల్ప గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు