గజగజ వణికిపోయిన ప్రయాణికులు
3 నిమిషాల్లోనే ఓ విమానం 15వేల అడుగుల కిందకు జారింది.
నార్త్ కరోలినా నుంచి ఫ్లోరిడా వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.
అమెరికా ఎయిర్లైన్స్ దీనిపై ప్రకటన చేసింది.
అకస్మాత్తుగా డ్రాప్ అయిన సమయంలో ప్రయాణికులు భయపడ్డారు.
పీడన సమస్య వల్ల విమానాన్ని తక్కువ ఆల్టిట్యూడ్కు దించాల్సి వచ్చిందన్నారు.
అమెరికా ఎయిర్లైన్స్కు చోందిన ఓ...
అమెరికాలో ఫ్రాడ్ స్కీమ్తో వృద్ధులను మోసం చేసిన కేసులో భారతీయుడికి 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. 2019-20 మధ్య ఓ ఫ్రాడ్ రింగ్ ఆపరేట్ చేసిన కేసులో ఎండీ ఆజాద్ ను దోషిగా తేల్చారు. అమెరికా జడ్జి కెన్నెత్ హోయట్ తన ఆదేశాల్లో ఆజాద్కు 188 నెలల జైలుశిక్ష ఖరారు చేశారు. హూస్టన్లో అక్రమంగా...
సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకుంటున్న ప్రజలు
అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది.
అడవుల్లో చెలరేగిన మంటలు క్రమంగా జనావాసాల్లోకి వ్యాపిస్తున్నాయి.
అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్ ద్వీపం అల్లకల్లోలంగా మారింది.మంటలు చుట్టుముడుతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పడవల్లో ద్వీపాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మంటలు, పొగ ధాటికి తట్టుకోలేక పలువురు సముద్రంలోకి...
న్యూయార్క్ : ఆకలితో అలమటిస్తూ అమెరికాలోని షికాగో వీధుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న హైదరాబాదీ యువతి సయ్యదా లులూ మిన్హజ్ జైదీకి భారత రాయబార కార్యాలయం ఆపన్న హస్తం అందించింది. ఆమెతో సంప్రదింపులు జరిపామని.. అమె అంగీకరిస్తే భారత్కు తిరిగి రావడానికి సాయం అందిస్తామని చికాగోలోని భారత రాయబారి కార్యాలయం ఆదివారం వెల్లడించింది.‘జైదీతో మేం...
వాషింగ్టన్: అమెరికాలోని పలు దవాఖానలపై సైబర్ దాడి జరిగింది. కొందరు హ్యాకర్లు దవాఖానలకు సంబంధించిన కంప్యూటర్ నెట్వర్క్ను హ్యాకింగ్ చేయడంతో పలు రాష్ర్టాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.చాలా ఎమర్జెన్సీ రూములు మూతపడగా, అంబులెన్స్లను దారి మళ్లించి చిన్నచిన్న హెల్త్ సెంటర్లకు రోగులను తరలించారు. కాలిఫోర్నియా, టెక్సాస్, పెన్సిల్వినియా, వాషింగ్టన్లతో పాటు పలు ప్రాంతాల్లోని...
తీవ్ర విమర్శలు చేసిన గుండ్రాతి శారదాగౌడ్..
బియ్యం ఎగుమతి మీద మోఢీ సర్కార్ ఆంక్షలు ఎందుకు? ఎవరి కోసం? ఎవరి ప్రయోజనాల కోసం? బైడన్ తో సమావేశం అనంతరం ఈ ఆంక్షలు పెట్టాడు మోడీ.. ఈ నిషేధం వెనుక లోగుట్టు ఏమిటి? రాబోయే ఎలక్షన్స్ కోసం ఈ డ్రామా కాదు కదా? ఆ తరువాత సానుభూతి...
మణిపూర్లో ఇటీవల వెలుగుచూసిన మహిళల నగ్న ఊరేగింపుపై విదేశాలు స్పందిస్తున్నాయి. ఈ హేయమైన ఘటనపై అమెరికా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఊరేగింపు వీడియో చూసి భయాందోళనకు గురైనట్టు తెలిపింది. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సీనియర్ పాలనాధికారి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు....
లీసా ఫ్రాంచెట్టి పేరు సూచించిన జో బైడెన్వాషింగ్టన్ : అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్, లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ గనుక బైడెన్ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. జో...
డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు..
సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పాలన ప్రపంచంలోనే ఆదర్శ ప్రజా ప్రతినిధిగా నిలుపుతున్నదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. పదేళ్లలోపే వందేళ్ల ప్రగతికి బాటలు వేసిన ముఖ్య మంత్రిగా కేసీఆర్ చరిత్ర పుటలలో తన స్థానంను...
అవునంటున్న శాస్త్రవేత్తలు..
అమెరికాలోని మూడో అతిపెద్ద నగరం షికాగో భూమిలోకి కుంగిపోతున్నదా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ‘సబ్సర్ఫేస్ హీట్ ఐలాండ్స్’గా పిలిచే భూగర్భ పర్యావరణ మార్పులే అందుకు కారణమని చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భూమిలో మార్పులు కారణమవుతున్నాయని, భవనాలు, మౌలిక సదుపాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతూ దీర్ఘకాల మన్నికకు ముప్పుగా పరిణమిస్తున్నట్టు పేర్కొన్నారు....
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...