Saturday, July 27, 2024

america

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండల యదగిరిపల్లి కి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

50 సార్లు తలపై సుత్తెతో బాది…

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ దారుణ హత్య భారతీయ విద్యార్థి అమెరికా కల ఆవిరైంది. ఆశ్రయం పొందిన వ్యక్తి అతడి తల, ముఖంపై సుత్తితో 50 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ భారతీయుడి ప్రాణాలు పోయే వరకు దుండగుడు అక్కడే కూర్చున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటన ఒక్కసారిగా వైరల్ గా...

ఎంఎన్‌ జే ఆసుపత్రిలో నిధుల గోల్‌ మాల్‌

ట్రూబీమ్‌ యంత్రం కొనుగోలులో అవకతవకలు..! దర్యాప్తు సంస్థ రంగ ప్రవేశంతో కదులుతున్న డొంక రేడియం మిషన్‌ టెండర్లపై దర్యాప్తు సంస్థ దృష్టి ఇంఛార్జ్‌ డైరెక్టర్‌ జయలత పాత్ర ఉన్నట్లు నివేదికలో వెల్లడి మొదట వివరాలిచ్చేందుకు జయలత ససేమీరా.. తర్వాత ఒత్తిడి పెరగడంతో నివేదిక అందజేత 25 ఎంఎం(ఎన్టీఎక్స్‌)హెచ్‌ఎంఎల్సీ మిషన్‌ బదులు.. 5 ఎంఎం ఎస్వీసీ మోడల్‌ మిషన్‌ పంపిణీ అగ్రిమెంట్‌ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిన.. అమెరికాకు...

బైడెన్‌ కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు..

డెలావర్ లో చోటు చేసుకున్న ఘటన కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ వాహనం బైడెన్, ఆయన భార్యను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది అమెరికాలో కలకలం చెలరేగింది. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ లోకి ఒక కారు దూసుకొచ్చింది. కాన్వాయ్ లోని ఒక సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొంది. ధ్యక్షుడు బైడెన్‌, ఆయన...

అమెరికాలో యుగాంతం నుంచి తప్పించుకునేందుకు స్పెషల్‌ ‘డూమ్స్‌ డే ఇండ్లు’..

2012లో ప్రపంచం అంతమైపోతుందన్నారు. దీనిపై ఏకంగా ఓ సినిమానే వచ్చింది. అయితే, అలా ఏమీ జరుగలేదు. అయినప్పటికీ, యుగాంతం మీద చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉన్నది. ప్రళయం వచ్చినా తాను, తన కుటుంబ సభ్యుల ప్రాణాలను భద్రంగా కాపాడుకోవాలన్న ఆశ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అలాంటివారి కోసం అమెరికాలోని ఓ సంస్థ అత్యంత శక్తిమంతమైన...

మూడు రాష్ట్రాల్లో ఆస్పత్రులపై సైబర్ దాడులు

అత్యవసర విభాగాల్లోని రోగులు వేరే చోటుకి తరలింపు అమెరికాలో సైబర్ నేరగాళ్లు థ్యాంక్స్‌గివింగ్ సెలవు రోజున రెచ్చిపోయాయి. పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులపై సైబర్ దాడులకు పాల్పడ్డారు. వెబ్‌సైట్‌లను హ్యాక్ చేయడంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టెక్సాస్, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, ఓక్లహామాల్లోని 30 ఆసుపత్రుల్లో అర్డెంట్‌ హెల్త్‌...

సముద్రంలో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం

జపాన్ లోని యకుషిమా దీవి సమీపంలో ఘటన మధ్యాహ్నం 2.47కి కూలిపోయిన విమానం విమానం కూలిపోయిన విషయాన్ని ధ్రువీకరించిన కోస్ట్ గార్డ్స్ అమెరికాకు చెందిన యుద్ధ విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 గంటలకు విమానం కూలిపోయినట్టు అక్కడున్న మత్స్యకారులు గుర్తించారు. వెంటనే కోస్ట్ గార్డ్స్ కు సమాచారం అందించారు. జపాన్ లోని...

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

న్యూయార్క్‌ : అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. న్యూ హంప్‌షైర్‌ లోని కాంకర్డ్‌ నగరంలో ఉన్న సైకియాట్రిక్‌ ఆసుపత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగింటికి ఈ ఘటన చోటుచే సుకుంది. ఈ దాడిలో పలువురికి బుల్లెట్‌ గాయాలు అయినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో...

కాంగ్రెస్‌ అంటే నమ్మకం.. బీఆర్‌ఎస్‌ అంటే అమ్మకం

దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయం డీలర్‌ దయాకర్‌.. డాలర్‌ దయాకర్‌ అయ్యాడు ఇక్కడ దోచి.. అమెరికాలో పెట్టుబడులు దయాకర్‌ కుట్రతోనే జైలుకు పంపించారు ఐటి దాడులతో కాంగ్రెస్‌ను భయపెట్టలేరు పాలకుర్తి ప్రచారంలో నిప్పులు చెరిగిన రేవంత్‌ జనగామ : పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉందని.. పోరాట పటిమ ఉందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా...

చికిత్స పొందుతూ వరుణ్‌ రాజ్‌ మృతి

హైదరాబాద్‌ : అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్‌ రాజ్‌ (29) మృతి చెందాడు. పది రోజులుగా తీవ్ర గాయాలతో లూథరన్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న వరుణ్‌.. పరిస్థితి విషమించడంతో తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -