సిపిఎం నేత పోతినేని సుదర్శన్ వెల్లడి
హైదరాబాద్ : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవనంలోకి వస్తారని పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం గురించి వైద్యులతో నేతలు మాట్లాడారు. హైదరాబాద్ ఎఐజి నుండి తమ్మినేని హెల్త్...
పార్లమెంట్ ఎన్నికలపై కేటీఆర్ చర్చ
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్ తన సోషల్ విూడియా ఖాతాల్లో మరోసారి ప్రకటించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ టీమ్ కేసీఆర్కు ఎందుకు ఓటు వేయాలి.. అంటూ వినూత్న క్యాంపెయినింగ్కు తెర లేపారు. 16, 17వ లోక్సభ గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే.....
ఆరాజెన్లైఫ్ సైన్సెస్తో తాజా ఒప్పందం
2వేల కోట్ల పెట్టుబడులకు కంపెనీ అంగీకారం
1500మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు
హైదరాబాద్ : దావోస్ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. వివిద కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆరాజెన్ లైఫ్ సైన్సెస్తో ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఔషధాల...
తెలంగాణకు ఆరుగురు.. ఎపికి ముగ్గురు కేటాయింపు
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9మంది అధికారులను కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్కు చెందిన వాళ్లు. తెలంగాణకు అయేషా ఫాతిమా,...
రోడ్డు ప్రమాద ఘటనలో కేసు నమోదు
హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు బిగ్ షాక్ తగిలింది. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. తన కొడుకు సాహిల్ అలియాస్...
ప్రతిష్టాపనకు వెళ్లడం లేదని ప్రకటన
పాట్నా : ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా అయోధ్య కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారు. తొలుత కాంగ్రెస్ అగ్రనేతలు ప్రతిష్టాపనను బహిష్కరించగా, ఇప్పుడు వారి అడుగుజాడల్లో మిగతావారు కూడా నడుస్తున్నారు. ఈనెల 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం...
రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన సంస్థ
దావోస్ వేదికగా సిఎం సమక్షంలో ఎంవోయూలు
హైదరాబాద్ : అదానీ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పలు వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా వెల్లడిరచింది. ఈ మేరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం...
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న "ఫియర్" మూవీ ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని...
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీకి "రాజా సాబ్" అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. మోస్ట్ అవేటెడ్ మూవీగా రెబల్ ఫ్యాన్స్, ఫిల్మ్ లవర్స్ "రాజా సాబ్" కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను...
యువ కథా నాయకుడు తేజ సజ్జ టైటిల్ రోల్లో నటించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి చిత్రం "హను-మాన్" దేశీయ మరియు విదేశీ మార్కెట్లలో భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్కు చెందిన కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు మరియు పాన్ ఇండియా...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...