Sunday, May 12, 2024

సీఎం ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు

తప్పక చదవండి

హైదరాబాద్ : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జాయింట్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తోన్న వేముల శ్రీనివాసులు సీఎం ఓఎస్డీగా నియమితులయ్యా రు. ఈ మేరకు బుధవారం చీఫ్ సెక్రటరీ ఉత్తర్వు లు జారీ చేశారు. ఆయన రిజిస్ట్రేషన్ శాఖలో అనేక విప్లవాత్మ కమైన మార్పు లు తీసుకొచ్చారు. కంప్యూటీకరణ, ఈ చాలానా వంటి అనేక నూతన విధానాలను రూపొందించిన ఘనత ఆయనదే. పౌర సేవల్లో సాంకేతిక వినియోగం పట్ల ఆయనకు సంపూర్ణ అవగాహన ఉన్నది. నిజాయితీగా మారుపేరుగా నిలిచిన శ్రీనివాసులు సీఎం ఓఎస్డీగా నియామకం కావడం పట్ల ఉద్యోగులు, అధికారులు హర్షం వ్య క్తం చేస్తున్నా రు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు