Sunday, April 28, 2024

జాహ్నవి మృతిపై ఎగతాళి చేసిన పోలీస్‌ సస్పెండ్‌

తప్పక చదవండి

సియాటెల్‌ : అమెరికాలోని సియాటెల్‌లో భారత విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన పోలీస్‌ అధికారిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై విచారించిన సియాల్‌ కమ్యూనిటీ పోలీస్‌ కమిషన్‌ సంబంధిత పోలీస్‌ అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించి కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వేతనం లేని సెలవుపై పంపించాలని సిఫార్సు చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు