అక్రమాలను సక్రమం చేసే ఘనుడు
అవినీతి సర్వేయర్ వి అన్ని అక్రమాలే
గతంలో ఉప్పల్ మండలంలో భూ యజమానులకు చుక్కలు చూపిస్తున్న సర్వేయర్
అమ్యామ్యాలతో పుచ్చుకొని తప్పుడు సర్వే రిపోర్ట్ లను సక్రమం చేసిన ఘనత
సర్వేయర్ పై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని అధికారులు
అక్రమాలను కూడా సక్రమాలుగా మార్చే ఘనుడు.. ఆమ్యామ్యాలు ఇస్తే ఎలాంటి గడ్డినైనా ఖర్చే వ్యక్తి...
సియాటెల్ : అమెరికాలోని సియాటెల్లో భారత విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై విచారించిన సియాల్ కమ్యూనిటీ పోలీస్ కమిషన్ సంబంధిత పోలీస్ అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించి కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వేతనం లేని...
హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ మండలం రెవిన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) పరమేశ్వర్ రెడ్డిని.. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గురువారం సస్పెండ్ చేశారు. కుత్బుల్లాపూర్ మండలంలోని ప్రభుత్వ భూముల రక్షణలో విఫలం అయ్యారనే కారణంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. ఆర్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ మండలం ఆర్ఐ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...