Sunday, May 5, 2024

మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు..

తప్పక చదవండి

జనగామ : టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాలమేరకు…సోమవారం రోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనగామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చెంచరపు శ్రీనివాస్ రెడ్డి, జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ, జనగామ పట్టణ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, జనగామ జిల్లా మహిళా అధ్యక్షురాలు బడికే ఇందిరా కృష్ణస్వామి, ఓబీసీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ చింత కింది మల్లేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ మాజీద్, ఎంపీటీసీ సలెంద్ర శ్రీనివాస్, కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షులు సుల్తాన్ గోవింద్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నోముల రాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రఘు, ఠాకూర్, రంగు రవి, సౌడ మహేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాల్నే నరేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు వట్నాల రామకృష్ణ, సోషల్ మీడియా నియోజకవర్గ కో కన్వినర్ ఎండీ ఫయాజ్, యాసరపు పర్శరాములు, మహేశ్వరం శ్రీనివాస్, బీసీ సెల్ మండల అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు