Friday, May 17, 2024

పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన జనగామ పట్టణ నాయకులు.

తప్పక చదవండి

జనగామ : జనగామ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు పానుగంటి రహేళ ఆధ్వర్యంలో జనగామ పట్టణం 13వ వార్డ్ కి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు హైదరాబాద్ లోని అనురాగ్ యూనివర్సిటీ లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పానుగంటి సువార్త, నాయకులు పానుగంటి ప్రవీణ్, మహిళ అధ్యక్షురాలు బొట్ల పుష్ప, సీసా రాజు, నల్ల వినోద్, తోట సుభాష్, పులి సాయికృష్ణ, సుంచు సత్యమూర్తి, చెన్నోజు పూర్ణశేఖర్, తిప్పారపు ఉమేష్, జాలిగం శివసాయి, డా.బి.ఆర్ అంబేద్కర్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బక్క సునీల్, సాగర్, భాస్కర్, ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు