Saturday, May 18, 2024

అలంకరణ సామగ్రి అందజేత..

తప్పక చదవండి

హైదరాబాద్ : నవ రాత్రులను పురస్కరించుకుని శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి, బాల గౌరమ్మలు, కన్నె ముత్తైదువులను దుర్గా స్వరూపలుగా భావిస్తూ.. అలంకరణ సామగ్రిని మంగళవారం సాయంత్రం విద్యానగర్ లో అందచేశారు. ప్రతి సంవత్సరం నవరాత్రులలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముందు తరాల వారికి మన సంస్కృతి సంప్రదాయలు తెలియచేయటమే తమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ కార్యక్రమములో సుబ్బలక్మి, తామ్ర పర్ని పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు