హైదరాబాద్ : నవ రాత్రులను పురస్కరించుకుని శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి, బాల గౌరమ్మలు, కన్నె ముత్తైదువులను దుర్గా స్వరూపలుగా భావిస్తూ.. అలంకరణ సామగ్రిని మంగళవారం సాయంత్రం విద్యానగర్ లో అందచేశారు. ప్రతి సంవత్సరం నవరాత్రులలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముందు తరాల వారికి మన సంస్కృతి సంప్రదాయలు...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...