Tuesday, May 7, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ప్రజలు గట్టిగానే కోరుకుంటున్నారు గడిల దొర పోవాలని… ఒక దొర పోవాలి సరే.. మరొక దొరకు పట్టం కట్టే ఆలోచనలో తెలంగాణ ప్రజలు, మాయలో పడిపోతున్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం తపన పడుతున్న ప్రజా గొంతుకగా నిలుస్తున్న వారికి ఆదరించడంలో తెలంగాణ ప్రజలు ఎనకంజ వేస్తున్నారు.. ఇంకా ఎన్ని రోజులు జెండాలు పట్టి దొరల కాళ్ళ కాడ ఉందామంటారు.. నీతి నిజాయితీగా ప్రశ్నించే గొంతుకులను గెలిపించుకోవడం మనకు చేతకాదా.. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి..

  • నాగిరెడ్డి కేరెల్లి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు