Thursday, May 9, 2024

క్రైమ్ వార్తలు

ఐదుగురు స్మగర్ల అరెస్టు ..

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో సుమారు రూ. కోటీ విలువ గల ఎర్రచందనం దుంగలను, పౌడర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అందిన సమాచారం మేరకు చంద్రగిరి మండలంలో...

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో విషాదం..

పుట్టిన వెంటనే మరణించాడో.. లేక ఏం జరిగిందో తెలియదు కానీ, ఓ మగ పసికందు మృతదేహాన్ని సంచిలో చుట్టి ఓ బ్రిడ్జి కింద పడేశారు. మృత‌దేహాన్ని...

కృష్ణాన‌దిలో ఈత‌కు వెళ్లి న‌లుగురు చిన్నారులు మృతి..

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో విషాదం నెల‌కొంది. కృష్ణా న‌దిలో ఈత‌కు వెళ్లి న‌లుగురు చిన్నారులు మృతి చెందారు. అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం ఇటిక్యాల మండ‌లం మంగ‌పేట వ‌ద్ద...

కాకినాడలో టిప్పర్‌ బీభత్సం..

ఏపీలోని కాకినాడ జిల్లాలో ఓ టిప్పర్‌ సృష్టించిన బీభత్సంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని తొండంగి మండలం ఎ కొత్తపల్లి గ్రామంలో శనివారం అతివేగంగా వచ్చిన...

ట్రావెల్స్ బ‌స్సులో మంట‌లు..

హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని బాలాన‌గ‌ర్ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వేగంగా వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్...

ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపిన వ్యక్తి..

ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపాడు. అనంతరం బ్లేడ్‌తో ఆమె గొంతు కోసిన అతడు ఆ మహిళ మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లో పడేశాడు. దేశ రాజధాని...

పేస్ బుక్ పరిచయం.. ప్రమాదంగా మారింది..

ఫేస్‌బుక్‌లో పరిచయమైన 11 ఏళ్ల బాలికను ఒక వ్యక్తి నిర్బంధించాడు. సుమారు రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు...

పల్నాడు జిల్లాలో పెను విషాదం..

ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరితో పాటు బాలుడు మృతి చెందిన ఘటన వారి...

అరబిందో ఫార్మాలో గ్యాస్ లీక్..

బాచుప‌ల్లి అరబిందో ఫార్మా ప‌రిశ్ర‌మ‌లో ఆందోళ‌న నెల‌కొంది. ప‌రిశ్ర‌మ‌లో నుంచి గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్‌ను పీల్చిన ఏడుగురు కార్మికులు అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో...

ఎల్బీనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 50 కార్లు దగ్ధం.. !

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారుల్లోని ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఎల్బీ నగర్ సద్గురు...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -