Tuesday, April 30, 2024

Telangana

అనుమతులు లేకుండానే…అడ్డగోలుగా అడ్మిషన్లు…

శ్రీ వశిష్ట , అగస్త్య విద్యాసంస్థల అక్రమ బాగోతం. గుర్తింపు రాకుండానే ప్రవేశాల ప్రక్రియ.. బ్రోచర్ పైన జూనియర్ కళాశాలుగా.. గోడలపైన అకాడమీల పేరుతో హంగామా.. జూనియర్ కళాశాలలుగా చలామణి అవుతున్న సంస్థలు.. అంటి ముట్టనట్టు ఉంటున్న ఇంటర్ అధికారులు.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న తల్లిదండ్రులు.. విజిలెన్స్ దాడులు నిర్వహించాలి : మాసారం ప్రేమ్ కుమార్.. విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇంటర్మీడియేట్ అన్నది ఎంతో ముఖ్యమైన...

నిరుద్యోగులు ఉపాధిలేకఅల్లాడిపోతుంటే..

రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధిలేకఅల్లాడిపోతుంటే.. లక్షలు వెచ్చించిపర్సనల్ సెక్రెటరీలను..సలహాదారులను నియమించుకోవడంన్యాయమా.. పోనీ వారివల్ల రాష్ట్రానికినిరుద్యోగులకు, విద్యార్థులకు,మిగతా వర్గాల వారికి ఏమైనా లాభం ఉందా..?వారి జీవితాలు చక్కబడే సూచనలు ఏమైనాచేస్తారా..? అంటే సమాధానం దొరకడం కష్టమే..కేవలం తమరి స్వప్రయోజనాల కోసమేనని..యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఎరుకనే..మేము కొట్టే దెబ్బకు నువ్వు మూడు చెరువులునీళ్లు తాగక తప్పదు.. ఓ నిరుద్యోగి ఆవేదనతో...

పేరుకే పేద‌ల పెద్దాస్పత్రి..

సర్కార్ దవాఖానా సిబ్బంది నిర్లక్ష్యం.. వృద్ధురాలిని భుజాలపైన మోసిన భర్త.. మానవత్వం మంటగలిసి ఘటన.. నడవలేని వృద్ధురాలికి స్ట్రెచ్చర్ కూడా ఇవ్వని దుర్మార్గం.. అయినా మారలేదు.. మారుతుందనే గ్యారంటీ లేదు.. ఎంతైనా పెద్దాస్పత్రి, అందునా కేవలం పేదల కోసం మాత్రమే సేవలందించే ఆస్పత్రి. చెప్పుకోవడానికే పెద్ద దవాఖాన.., సౌకర్యాల తీరు గురించి మాత్రం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది....

రికార్డు రేటు పలికిన రోలెక్స్ వాచ్..

- యూకే లో రూ. 41 లక్షలకు పైగా అమ్ముడుపోయిన వైనం.. న్యూఢిల్లీ, 12 మే (ఆదాబ్ హైదరాబాద్) : 1964లో రూ. 7వేలకి కొనుగోలు చేసిన రోలెక్స్ వాచ్.. ఇప్పుడు యూకే లో వేలంలో రూ. 41లక్షలకు పైగా అమ్ముడుపోయింది. రాయ‌ల్ నేవీలో ప‌నిచేస్తున్న ఓ డ్రైవ‌ర్ అప్ప‌ట్లో ఈ వాచీని కొన్నారు. ఆయ‌న...

రాజభోగాలు మీకు.. కడుపు మంటలు నిరుద్యోగులకా.. ?

ఉద్యమ సమయంలో తిండికి లేని మీకు వేల కోట్లు ఎట్లా వచ్చాయి..? బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ నుండి పారిపోయిన పిరికిపంద కేసీఆర్ కేసీఆర్ కొడుకు రోజుకో శాఖకు మంత్రిగా అవతారమెత్తుతున్నడు జేపీఎస్ లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగించేందుకు కేసీఆర్ కుట్ర కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు. కేసీఆర్ సర్కార్ ఉండేది మరో 5 నెలలే.. కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన...

విద్యార్థుల రక్తం పీలుస్తున్నశ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ..

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ వ్యవహారం.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు.. కానీ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు కాలేజీ యాజమాన్యం వారు.. ఈ కాలేజీలో చదివిన పిల్లల భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకమే.. ఎలాంటి పర్మిషన్లు లేకుండాఐ.ఐ.టి., జె.ఈ.ఈ. నీట్ కు...

వీరులారా వందనం.

వీరులారా వందనం.. అమరులారా వందనంఅంటూ ఎలుగెత్తి చాటిన దరువు ఎల్లన్న..హృదయ వేదన ఎక్కడ పోయింది.. ?తెలంగాణ అమరవీరుల కన్నీటిలో కరిగిపోయింది..ఉన్నత విద్య నభ్యసించిన ఎల్లన్న ఆక్రోశం ఆవిరైపోయింది..తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలనువుత్తేజులని చేసిన దరువు ఎల్లన్న లాంటిమహోన్నతుల ఆశయాలను అధః పాతాళానికితొక్కిన దొరతనం ఫలితం అనుభవించక తప్పదు..విప్లవ వీరుల కళ్లనుంచి కారిన రక్తపు...

కుత్బుల్లాపూర్ మండల ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి సస్పెండ్

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ మండలం రెవిన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) పరమేశ్వర్ రెడ్డిని.. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గురువారం సస్పెండ్ చేశారు. కుత్బుల్లాపూర్ మండలంలోని ప్రభుత్వ భూముల రక్షణలో విఫలం అయ్యారనే కారణంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. ఆర్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ మండలం ఆర్ఐ...

డైనమిక్ అధికారులకు పోస్టింగులు దక్కేనా..?

పోలీసు పోస్టింగుల్లో ఎమ్మెల్యేల జోక్యం ఏంటీ.. ? అడిగినంత ముడుపులు ముట్టజెప్పితేనే అనుకున్నచోట పోస్టింగ్ సీఐ పోస్టుకు రూ. 20 లక్షలు, ఏసీపీ పోస్టుకు రూ. 30 లక్షల పైమాటే అంగూటి నాయకుల కనుసన్నల్లోనే పోలీసు బెర్తుల ఖరార్ నిజాయితీపరులకి దక్కని పోస్టింగ్ లు.. నేతల చేష్టలతో బ్రష్టుపట్టిన పోలీసు వ్యవస్థ రాజకీయ పైరవీ లేకుండా ఐపీఎస్, ఐజీలు, అడిషనల్ డీజీలకు దక్కని...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -