నిజామాబాద్ జిల్లా పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనంలో సోదాలు చేశారు. అనినీతి ఆరోపణల దృష్ట్యా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అకౌంట్ సెక్షన్, ఏవో సెక్షన్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లలో సోదాలు నిర్వహించారు. యూనివర్సిటీలోని కళాశాల భవనాల్లోనూ విజిలెన్స్ దాడులు చేశారు. హైదరాబాద్లోని రూసా...
తెలంగాణా ప్రజలు సంబరంగా అంబరాన్ని తాకేలా జరుపుకుంటున్నారు..
ఈ విజయం కెసిఆర్ ముందు చూపు వల్ల మాత్రమే సంభవించింది, రభుత్వానికి భారం అయినా రైతులకు, ప్రజలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణా ఒక్కటే… 2140 యూనిట్లతో తలసరి విద్యుత్ వినియోగంలో దేశ సగటు కన్నా 70 శాతం అధికం.. ఎంత...
జూన్ 11వ తేదీ ఆదివారం న గ్రూప్ 1 ఎగ్జామ్..
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న టి.ఎస్.పీ.ఎస్.సి.
ఉదయం 10 - 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష..
ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్మూసివేస్తామని తెల్పిన అధికారులు..
అభ్యర్థులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే ఓఎంఆర్షీట్...
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలోఇంటర్ గెస్ట్ అధ్యాపకల అరణ్య రోధన,ఆకలి మంటలు ఎవరకి పట్టావా.. ?
ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను అమలు చేయని ఇంటర్ విద్యాశాఖ ముఖ్య అధికారులు. గత విద్య సంవత్సరం పని చేసిన వారిని కొనసాగించమని విద్యశాఖ మంత్రి చెప్పిన , ప్రిన్సిపాల్ సెక్రటరీ చెప్పిన ఇంటర్ విద్య...
11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో నిర్మించనున్న భవనం..
కేవలం 5 రోజుల్లోనే భూమి కేటాయిస్తూ నిర్ణయం..
వందల కోట్ల రూపాయల స్థలం 40 కోట్లకేకట్టబెట్టారని విమర్శలు..
కార్యకర్తలకు అవగాహనా, శిక్షణా కార్యక్రమాలు..
శిక్షణకు వచ్చేవారికి బస, వసతి ఏర్పాట్లు..
దేశంలో మరే ఇతర పార్టీలకు లేని విధంగా అత్యంతఆధునికంగా భవన నిర్మాణం..
కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు....
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశం ప్రగతి సాధించిందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్బంగా మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం షాపూర్ నగర్ హెచ్ఎంటి...
కంప్యూటర్ ఆపరేటర్ల అవినీతిలో కలెక్టర్ పాత్ర ఉందా..?
నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఇంత దారుణానికి వడికట్టిన ధరణి ఆపరేటర్లపై కలెక్టర్ కి ఎందుకంత ప్రేమ
రైతుల పాలిట యమపాశంగా మారిన ధరణి ఆపరేటర్ల దరిద్రం వదిలించేది ఎన్నడు.
తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు..
ధరణిలో ఏ ఫైలు కదలాలన్నా ఆయన చేతిని తడపాల్సిందే..
టీఎం–33 వల్ల ధరణి ఆపరేటర్లకు కాసుల...
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి
రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు పొలిటికల్ గా సరైన ప్రాధాన్యత దక్కడం లేదు
బీసీలకే పెద్ద పీట అంటూ చెప్పుకొచ్చిన పార్టీలు.. బీసీలకు మొండి చేయి
హైదరాబాద్ : రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని...
యాదాద్రి భువనగిరి జిల్లాలో బెల్లి లలిత ప్రాంగణంలో అలాయ్-బలాయ్ కార్యక్రమం..
పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ..హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలాయ్-బలాయ్. రాజకీయ నేతలను ఏక తాటిపైకి తీసుకువచ్చే పండగ. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూవస్తున్నారు. తాజగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బెల్లి లలిత...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు రాష్ట్ర పోలీసు శాఖ సురక్షా దివస్గా నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో మహిళా సురక్ష సంబరాలు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, మహిళా శిశు సంక్షేమ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...