Saturday, May 18, 2024

ఉస్మానియా యూనివర్సిటీలో లింక్ రోడ్డు కు శంకుస్థాపన..

తప్పక చదవండి

హైదరాబాద్ : శుక్రవారం రోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ప్రభుత్వం 16 కోట్లు రూపాయలతో నిర్మించనున్న ఎన్.సి.సి. కూడలి నుండి ఆడిక్ మెట్ వరకు లింక్ రోడ్డు సంభందించిన భూమి పూజ చేశారు.

జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ఓయూ వీసీ రవీందర్ యాదవ్, ఓయూ రిజిస్టర్ లక్ష్మినారాయణ, తెలంగాణ లా సెట్ కన్వినర్ ప్రో. విజయలక్ష్మి, ఓయూ లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రో :రాధికా యాదవ్..
ఈ కార్యక్రమములో భారస పార్టీ రాష్ట నాయకుడు, ఓయూ రీసెర్చ్ స్కాలర్ వీరమళ్ళ రామ్ నర్సింహా గౌడ్, కోతి విజయ్, కొంపెల్లి నరేష్, రాజు యాదవ్ తదితరలు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు