తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర కార్మిక శాఖ..
సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదంటూ ఫిర్యాదు..
మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన డీ.సి.ఎల్.సి. శ్రీనివాసులు..
హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ తరఫున...
అక్టోబర్ 6 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు
అక్టోబర్ 28న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు.అక్టోబర్ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. అక్టోబర్ 28న పోలింగ్, అదే రోజు...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితహైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించా లంటూ సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు...
అంతా చమురు వాసనే శ్రీ అసలేం కలుపుతున్నారు శ్రీ సింగరేణి నీటి సరఫరాలో వింతవాసన
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని కార్మికుల కుటుంబాలకు అనునిత్యం మంచినీటి సరఫరాను చేస్తూనే ఉంటుంది. గౌతంపూర్, మిలీనియంకాలనీలలో కార్మికుల ఇళ్లకు మంచినీటి సరఫరా అనేది అనునిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నీటి సరఫరాలో ఒకలాంటి వాసన కార్మిక కుటుం బాలను...
కడెం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి స్థాయి..
నిజాంసాగర్లో భారీగా వరదనీరు..
గోదావరిలో సైతం పెరుగుతున్న నీటిమట్టం..
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సిఎస్ హెచ్చరిక
వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.42 అడుగుల వద్ద...
ఉపాధ్యాయుల ఆలస్యంతోఆరుబయటే విద్యార్థుల ఎదురుచూపులు
కొన్ని బడులలో సబ్జెక్టు టీచర్లే లేరు..
కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ..
కారేపల్లి : ఏజెన్సీ మండలమైన సింగరేణిలో కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో విద్యార్థులు చదువుకు దూరంగా ఉంటున్నారు. దూర ప్రాంతాల నుండి ఉపాధ్యాయులు రాకపోకలు సాగించడంతో సమయపాలన పాటించక క్లాసులు సరిగా జరగక విద్యార్థులు నష్టపోతున్నారు. కొన్ని పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులకు బోధించే...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...