ఉపాధ్యాయుల ఆలస్యంతోఆరుబయటే విద్యార్థుల ఎదురుచూపులు
కొన్ని బడులలో సబ్జెక్టు టీచర్లే లేరు..
కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ..
కారేపల్లి : ఏజెన్సీ మండలమైన సింగరేణిలో కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో విద్యార్థులు చదువుకు దూరంగా ఉంటున్నారు. దూర ప్రాంతాల నుండి ఉపాధ్యాయులు రాకపోకలు సాగించడంతో సమయపాలన పాటించక క్లాసులు సరిగా జరగక విద్యార్థులు నష్టపోతున్నారు. కొన్ని పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులకు బోధించే...
సింగరేణిని ప్రైవేటకరించే ప్రసక్తే లేదు
బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి ప్రైవేటీకరిస్తే గల్లాపట్టి గుంజుకొస్తాం
బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు కేసీఆర్-కాంగ్రెస్ కుట్ర చేస్తున్నయ్
మంత్రి కేటీఆర్ రేపు అమిత్ షాను కలవబోయేది ఆ డ్రామాలో భాగమే..
మోదీ చేసిన పాపమేంది? 80 కోట్ల మందికి 3 ఏళ్లుగా ఉచిత రేషన్ ఇయ్యడమే నేరమా?
3 కోట్ల ఇండ్లు, 10 కోట్లకుపైగా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...