Tuesday, May 21, 2024

revanth reddy

సవాళ్లతో స్వాగతం..!

రేవంత్‌కు తొలి వంద రోజులు ముఖ్యం ఆర్థిక ఇబ్బందులు, ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌ హామీలు, కేసీఆర్‌ తప్పిదాలు సీఎంగా నేడు రేవంత్‌ రెడ్డి ప్రమాణం మ.1.04 నిమిషాలకు కార్యక్రమం అనంతరం ఆరు గ్యారెంటీలపై సంతకం ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు అగ్రనేతలు, పలువురు సీఎంలకు ఆహ్వానాలు కోదండరామ్‌ సహా మేధావులకు ఆహ్వానాలు అమరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపు హైదరాబాద్‌ : ఎన్నో ఒడిదుడుకుల తరువాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌...

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...

తెలంగాణ ‘ఓటర్లకు’ బుద్ధి చెబుతున్న కాంగ్రేస్‌ నేతలు

కాంగ్రెసులో అప్పుడే ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి,కీలక మం త్రిత్వ శాఖల వాటాల కోసం పదవుల కుమ్ములాట మొదలైంది. ఒక వైపు ఎన్నికలు ముగిసి, కాంగ్రేసుకు అనుకూలంగా ఫలితాలు వెలువడుతున్న దశలోనే సోషల్‌ మీడియాలో రేవంత్‌ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలైంది.ఫలితాలు చివరి దశలో ఉండగా రేవంత్‌ రెడ్డి,మీడియాతో మాట్లాడుతూ ఉండగానే అక్కడ గుమికూడన...

నిరాశలో హస్తం

సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ఎటూతేల్చులేక పోతున్న ఢిల్లీ అధిష్టానం ఢిల్లీకి మారిన తెలంగాణ కాంగ్రెస్‌ సీన్‌ అదిష్టానం పిలుపుతో ఢిల్లీకి డికె శివకుమార్‌ నేడు కర్గేతో చర్చించనున్న శివకుమార్‌ నూతన ప్రభుత్వం రాకతో ప్రగతి భవన్‌ ముస్తాబు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్‌ రెడ్డి ప్రకటించే అవకాశం భట్టికి డిప్యూటీ సీఎం, ఉత్తంకు స్పీకర్‌ హోదాలు దక్కే అవకాశం..? కొత్త సీఎంకు తెలుపు రంగులో...

ఎపిలో రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ ఫ్లెక్సీలు

అమరావతి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీపీసీ ఛీప్‌ రేవంత్‌ రెడ్డిని అభినందిస్తూ రాష్ట్రంలో ఫ్లెక్సీలు వెలిశాయి. బెజవాడ బెంజ్‌ సెంటర్‌లో రేవంత్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నివాసం సవిూపంలో కూడా రేవంత్‌ను అభినందిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి....

కేసీఆర్‌ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషం

కాంగ్రెస్‌, రేవంత్‌ రెడ్డిలకు అభినందనలు.. ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకే ముస్లింలు ఓట్లేస్తారా? హిందూ సమాజమంతా ఆలోచించాలి.. ఓడినా, గెలిచినా బండి సంజయ్‌ ప్రజల్లోనే ఉంటారు.. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ నా హ్యాట్సాఫ్‌. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :కేసీఆర్‌ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ...

అధికార దుర్వినియోగం జరక్కుండా చూడండి

నిధుల మళ్లింపు, అసైన్డ్‌ భూముల మార్పు జరుగుతోంది కెసిఆర్‌ అధికార దుర్వినయోగంపై కన్నేయండి సిఇవో వికాస్‌ రాజ్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ.. వినతిపత్రం అందచేత హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ ను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం...

రేపే ఎన్నికల ఫలితాలు

పిసిసి చీఫ్‌ రేవంత్‌ ఇంటివద్ద భారీగా భద్రత హైదరాబాద్‌ : టీపీసీసీ అధినేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు....

కాంగ్రెస్‌ నేతల్లో ఉత్సాహం

రేవంత్‌ రెడ్డితో పలువురు అభ్యర్థుల భేటీ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించే యోచన కాంగ్రెస్‌ కోసం కష్టపడ్డవారికి రేవంత్‌ కృతజ్ఞతలు హైదరాబాద్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబో తుందని ఎగ్టిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకటించినందున టీ కాంగ్రెస్‌లో ఉత్సాహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో ఫలితాల అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరించాలనే ఆలోచనతో...

చంద్రుడికి మబ్బులు..

ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించని కేసీఆర్‌ కేటీఆర్‌ అమెరికా వెళ్ళడం ఖాయం తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం ఖాయం అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ ఇదే చెప్పాయి 3న ఫలితాల్లో గెలుపు మాదే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిస్తున్నాం మీడియాతో రేవంత్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -