ఐదు సహకార బ్యాంకులపై లక్షల్లో జరిమానా
న్యూఢిల్లీ : నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఐదు సహకార బ్యాంకులపై సెంట్రల్ బ్యాంక్ మరోసారి లక్షల రూపాయల జరిమానా విధించింది. చర్యలు తీసుకున్న బ్యాంకుల్లో మన్మందిర్ కో-ఆపరేటివ్ బ్యాంక్, పూణేకు చెందిన సన్మిత్ర కో-ఆపరేటివ్ బ్యాంక్, గుజరాత్ మెహసానాకు చెందిన...
చివర్లో స్వల్ప లాభాలతో స్టాక్స్ ముగింపు
వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పం దించారు. బుధవారం అంతా నష్టాలతో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడిరగ్ ముగింపు సమ యానికి కొన్ని నిమిషాల ముంగిట స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 34 పాయింట్ల లబ్ధితో...
మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం
ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.40 శాతం
వివరాలు వెల్లడించిన శక్తికాంత్ దాస
ముంబై (ఆదాబ్ హైదరాబాద్) : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిరచారు....
మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం
ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.40 శాతం
వివరాలు వెల్లడిరచిన శక్తికాంత్ దాస్
ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిరచారు. అయితే ఆర్బీఐ...
బజాజ్ లెండింగ్ రుణాలు ఆపేయాలని సూచన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజాజ్ ఫైనాన్స్కు షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన రెండు లెండింగ్ ప్రొడక్టులపై లోన్లు ఇవ్వొద్దని బుధవారం ఆదేశించింది. బజాజ్ లెండింగ్ ఉత్పత్తులైన కార్డ్ల కింద లోన్ల జారీని వెంటనే నిలిపివేయాలని చెప్పింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది....
ముంబై : చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు...
ముంబై : కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం లేకుండానే.. పెద్దగా ఆదా యంరాని తమ శాఖలను మూసివేయడానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సోమవారం ఆమోదముద్ర వేసింది. అయితే అందుకు సంబంధిత రాష్టాన్రికి చెందిన రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి ఆమోదం ఉండాలని పేర్కొంది. శాఖల మూత...
ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే..?!
వడ్డీరేట్ల కొనసాగింపుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 మే నుంచి ఇప్పటి వరకూ పలు దఫాలుగా ఆర్బీఐ పెంచిన రెపోరేట్ 6.50 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా వాణిజ్య బ్యాంకులు వడ్డీరేట్లు గరిష్ట స్థాయికి పెరిగాయి. గరిష్ట స్థాయిలో కొనసాగుతున్న వడ్డీరేట్లు ఎంత...
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు.. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు ఆ రెండు బ్యాంకులపై భారీగా రూ.16.14 కోట్ల పెనాల్టీ విధించింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంకుకు రూ.3.95 కోట్ల ఫైన్ వేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949లోని సెక్షన్ 20, సబ్...
అభ్యర్థులు అలెర్ట్ గా ఉండాలని సూచన..
న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ సంబంధించి పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. మొదట అక్టోబర్ 21న...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...