అలాంటి దేశంతో భారత్ ను పోల్చవద్దు
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం
చైనాలో ప్రజాస్వామ్యం లేదని వ్యాఖ్యలు
ప్రజాస్వామ్య దేశాలతో భారత్ ను పోల్చాలని మోదీ స్పష్టీకరణ
ఆర్థికాభివృద్ధి అంశంలో భారత్ ను ఎప్పుడూ చైనాతో పోల్చవద్దని స్పష్టం చేశారు. చైనా నియంతృత్వ పాలనలో ఉన్న దేశమని, అలాంటి దేశంతో భారత్ ను పోల్చడం సరికాదని అన్నారు. ప్రపంచంలోని...
ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సిఎం
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి...
ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకునే సదుపాయం
ఏడు అంతస్తుల్లో భారీ నిర్మాణం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని నేడు ప్రారంభించారు. వారణాసిలో 'స్వరవేద్ మహా మందిర్ ధామ్' పేరిట ఈ ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడ ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యాన మందిరాన్ని...
నిన్న ఆరో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించిన కోర్టు
నిందితులకు పాస్లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్సింహను విచారించనున్న అధికారులు
మీడియా దృష్టిని ఆకర్షించేందుకు తొలుత నిప్పు పెట్టుకోవాలని భావించిన నిందితులు
ఆపై ఆ ప్లాన్ను పక్కనపెట్టి పొగ డబ్బాలతో చాంబర్లోకి
చాలా సీరియస్ ఇష్యూ అన్న ప్రధాని… దీనిపై రాజకీయం చేయొద్దంటూ ప్రతిపక్షాలకు...
లోక్ సభలో కలర్ గ్యాస్ ను విడుదల చేసిన దుండగులు
భద్రతా వైఫల్యంపై దేశ వ్యాప్తంగా కలకలం
భద్రతా వైఫల్యంపై పార్లమెంటులో గందరగోళం సృష్టించిన విపక్షాలు
లోక్ సభలో దాడికి తెగబడ్డ దుండగులు..
పార్లమెంటులో బుధవారం జరిగిన సెక్యూరిటీ వైఫల్యం ఘటనపై ఉభయ సభలు నేడు దద్దరిల్లిపోయాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భద్రతా లోపం తలెత్తిందని ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర...
అమరుల త్ఆయగం మరువలేనిది
రాష్ట్రపతి, ప్రధాని మోడీ నివాళి
న్యూఢిల్లీ : 2001లో జరిగిన పార్లమెంట్ పై జరిగిన దాడిలో అమరులైన వీర భద్రతా సిబ్బందిని స్మరించుకోవడం ఈ రోజు ప్రత్యేకత. వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ.. దేశభక్తిని చాటుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్...
ఇన్ఫిట్ ఫోరమ్ సదస్సులో ప్రధాని
అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ
న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఢల్లీిలో జరిగిన ‘ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0’ సదస్సులో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ’ప్రస్తుత ఆర్థిక...
న్యూఢిల్లీ : యూపీఏ చైర్పర్సన్ సోనియా గాందీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ విూడియాలో సోనియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కాంగ్రెస్ నాయకురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సోనియాకు గ్రీటింగ్స్ తెలియజేశారు. ‘సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు...
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులు బుధవారం తమ లోక్సభ స్థానాలకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఈ నేతలు పార్లమెంట్లోని స్పీకర్...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...