లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించేలా ప్రధాని మోదీ ట్వీట్
అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల నేతలు
తీవ్రంగా స్పందించిన భారత్ ప్రముఖులు, నెటిజన్లు
ఓ మంత్రిని, ఎంపీని సస్పెండ్ చేసిన మాల్దీవుల ప్రభుత్వం
భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ ను పర్యాటకంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఓ ట్వీట్ చేయగా… మాల్దీవులకు చెందిన రాజకీయ నేతలు ఆ ట్వీట్ ను ఎద్దేవా చేశారు....
స్వాతంత్య్ర పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు
ధైర్యసాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారు
కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ
త్రిసూర్ : మూడు రోజుల దక్షిణ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని త్రిసూర్ చేరుకున్నారు. ఇక్కడ జరిగిన 2 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కేరళ అభివృద్ధిలో మహిళల సహకారం...
ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం
రష్యా పర్యటనపై విదేశాంగ మంత్రి జయశంకర్
న్యూఢిల్లీ : తన రష్యా పర్యటనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఉన్న స్నేహం గురించి పాశ్చాత్య మీడియా చేసిన విమర్శలకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజలు నన్ను చదవలేకపోతున్నారంటే, నా మైండ్...
సిబిఐ విచారణ కోరుతూ..ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ లేఖ
అమరావతి : ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన 5 పేజీల లేఖ రాశారు వైకాపా...
అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ ప్రారంభం
యోగితో కలసి ప్రారంభించిన ప్రధాని మోడీ
రోడ్షోతో ఆకట్టుకున్న ప్రధాని
అయోధ్య : అయోధ్య రైల్వే స్టేషన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సిఎం యోగి ఆదిత్యనాథ్తో కలసి ప్రధాని మోడీ ప్రారంభించారు. అలాగే పలు రైళ్లకు కూడా పచ్చజెండా ఊపారు. ఇప్పటికే ఉన్న స్టేషన్కి కొత్త హంగులు అద్ది మరింత అందంగా...
ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో గెలిచాం
భారత్ న్యాయ్ యాత్ర తర్వాత మోదీ ఇంజిన్ ఆగిపోతుంది
నాగ్పూర్ కాంగ్రెస్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావం సందర్భంగా...
నటుడు విజయకాంత్ మరణం
సంతాపం ప్రకటించిన మోడీ, కమల్, ఎన్టీఆర్
చెన్నై : తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్ నిర్దారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి...
సౌదీ నేతలతో మోడీ చర్చలు
న్యూఢిల్లీ : సముద్ర భద్రతపై ప్రధాని మోడీ సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్ మరియు సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్తుపై హెచ్ఆర్హెచ్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో ప్రధాని చర్చలు జరిపినట్లు పిఎంఓ కార్యాలయం బుధవారం విడుదల చేసిన...
పెండింగ్ నిధులు విడుదల చేస్తేనే మనుగడ సాధ్యం
పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా
స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి
ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
డిప్యూటీ భట్టితో కలసి ప్రధానితో సమావేశం
రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి
సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ
భేటీ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం
న్యూఢిల్లీ...
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి భేటీ
విభజన హామీలు, పెండింగ్ నిధులపై చర్చ?
గంట పాటు మోడీతో జరిగిన సమావేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన...