Saturday, May 11, 2024

pitition

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లున సీబీఐ చేత విచారణ చేయాలంటూ పిటిషన్‌ వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం విచారణను రెండు వారాలకు వాయిదా హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత...

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఘటన జరిగిన సమయంలో నేషనల్‌ డ్యాం...

జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు ఎదురుదెబ్బ

విచారణ అర్థ లేదన్న పిటిషన్లు కొట్టివేత అలహాబాద్‌ హైకోర్టు సంచలన నిర్ణయం అలహాబాద్‌ : వారణాసి జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు అలహాబాద్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండిరగ్‌లో ఉన్న సివిల్‌ దావా విచారణ అర్హతను సవాలు చేస్తూ వచ్చిన మొత్తం ఐదు పిటిషన్‌లపై...

సింగరేణి ఎన్నికలపై నీలి నీడలు..

సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ గుర్తింపు సంఘం ఎలక్షన్స్ పై కార్మిక సంఘాల గొడవ ఈ నెల 27న జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఇంధన శాఖ పిటిషన్ సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలంటూ హైకోర్టు పిటిషన్‌ దాఖలైంది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు...

విశాఖకు రాజధానిని తరలిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్

అంగీకారం తెలిపిన ప్రభుత్వం తరపు న్యాయవాది మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్ట్ క్యాంపు కార్యాలయాల ఏర్పాటు ముసుగులో విశాఖకు రాజధానిని తరలిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ రోస్టర్ ప్రకారం తన బెంచ్ ఎదుటకు వచ్చిందని జడ్జి పేర్కొన్నారు. ఈ...

చంద్రబాబు పిటిషన్ ను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

పిటిషన్ ను విచారించిన జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం....

సిబిఐకి స్కిల్‌ కేసు విచారణ

ఉండవల్లి కేసుపై హైకోర్టులో విచారణ వాయిదా అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈకేసుపై బుధవారం హైకోర్టులో విచారణకు రాగా.. కొంత మందికి మాత్రమే నోటీసులు అందాయని మరి కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్‌ తరపున...

తెలంగాణ హైకోర్టులో బర్రెలక్క పిటిషన్

గన్‌మెన్ల సెక్యూరిటీ కావాలని కోరిన శిరీష 2 ప్లస్ 2 గన్ మెన్లతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తనకు భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల ప్రచారంలో తన సోదరుడిపై దాడి జరగడంతో సెక్యూరిటీ అభ్యర్థించారు. అయితే,...

రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషులుగా రాబర్ట్ పయస్, జయకుమార్..

విడుదల చేయాలని హైకోర్టులో పిటిషన్‌ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య దోషులుగా తేలిన రాబర్ట్ పయస్, జయకుమార్ తమను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పయస్‌, జయకుమార్‌ ఇద్దరు ప్రస్తుతం తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో ఉన్నారు. వారిద్దరినీ గతేడాది పుజాల్ సెంట్రల్ జైలు నుంచి మురుగన్ తిరుచ్చిలోని...

ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్‌ దాఖలు : ఎంపీ రఘురామకృష్ణంరాజు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్‌ దాఖలు చేశానని.. వేరే ధర్మాసనం ముందు త్వరలో విచారణకు రానుందని, వాలంటీర్లను అడ్డుపెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన ఢిల్లీలో విూడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తులపై త్వరగా విచారణ జరపాలని మాజీ ఎంపీ...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -