Monday, December 4, 2023

parigi

పరిగిలో విగ్రహాల ఆవిష్కరణ..

కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్.. విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న జ్ఞానేశ్వర్, ఈటల, బిత్తిరి సత్తి.. బహుజనుల్లో స్పందన నేడు స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్న కాసాని వీరేశం.. పండుగల సాయన్న పుస్తకాల ఆవిష్కరణ.. భారీగా హాజరైన ముదిరాజ్ జన సందోహం.. బహుజన రాజాధికారమే లక్ష్యంగా ముదిరాజ్ లు కదం తొక్కారు.. వికారాబాద్ జిల్లా, పరిగిలో వెలగొంతుకలతో...

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

అరికట్టడంలో విఫలం అవుతున్న అధికారులు.. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనం.. మూడు పువ్వులు, ఆరు కాయలుగా జోరుగా సాగుతున్న వ్యాపారం.. పరిగి : అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇసుక మాఫియాదారులు పాత ధ్రువపత్రాలను చూపిస్తూ.. రోజుకు పదుల సంఖ్యలో ఇసుక రవాణా.. మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ దందాను...

సమయపాలనకు తిలోదకాలిచ్చిన దోమ గ్రంథాలయం అధికారి..

ఈ వార్త పత్రికలో వస్తే.. నువ్వు పత్రికలో ఎలాపనిచేస్తావో చూస్తా.. అంటూ బెదిరింపులు.. ఉన్నతాధికారుల ఆదేశాలు భే ఖాతర్‌.. అడిగితే పొంతనలేని సమాధానాలు ఇస్తున్న వైనం.. పరిగి : ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలని నిబంధన ఉన్నా.. అధికారులు ఈ దిశగా ఎన్ని ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో వాటికి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. విధి నిర్వహణలో ఉండి...

పారిశుద్ధ్యం శూన్యం..

గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం.. మురికి కంపుతో పెంట కుప్పలు, సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు..పరిగి : గ్రామాల్లో అభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన పరిశుద్ధ పనులు చాప కింద నీరులా కనిపిస్తున్నాయి. గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన కొన్ని కార్యక్రమాలు కనుమరుగైపోయాయి. అధికారుల ఉరుకులు పరుగులు తప్ప సమస్యలు పరిష్కారం కాలేదు. గ్రామాల్లో సమస్యలు...

పరిగి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీడీపీ

అధికార పార్టీలో తారాస్థాయికి చేరిన లీడర్ల వర్గపోరు బీజేపీలో అందరు లీడర్లే.. పోటీపై సందిగ్దత వన్‌ మెన్‌ షోగా కాంగ్రెస్‌ పోటీ చేసే అభ్యర్థుల కార్యక్రమాలు వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్న డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌ రెడ్డి వ్యతిరేకులను ఏకంచేసే పనిలో ఎమ్మెల్యే సమర్ధుడికి పట్టం కట్టే యోచనలో నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్‌ : పరిగి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీడీపీ గా పోటీ...
- Advertisement -

Latest News

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...
- Advertisement -