20వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనంన్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ అధికారాలను గుప్పిట్లో పెట్టుకునేలా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఆర్డినెన్స్ రాజ్యాంగ బద్ధతపై కేజీవ్రాల్ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్ రాజ్యాంగ...
ఎవరూ ఊహించని రీతిలో ప్రకటన చేయబోతున్న పవన్..
నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఎన్డీఎ మీటింగ్ లో జనసేన..
తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై దృష్టి పెట్టాం : పవన్ కళ్యాణ్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేయబోతున్నారు. పవన్ ప్రకటన ఏమై ఉంటుందా..? అని తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది....
అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో రికార్డున్యూఢిల్లీ : యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ (116 బ్యాటింగ్) అంతర్జాతీయ క్రికెట్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టడంతో పాటు..తొలి టెస్టు ఆరంభంలోనే సెంచరీ బాదాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే శతకం బాదేసి వహ్వా.. అనిపించాడు. భారత టెస్టు చరిత్రలో అరంగేట్రంలో విదేశీ గడ్డపై శతకం...
పొంగి ప్రవహిస్తున్న శారదానది
నదిలో కొట్టుకు పోయిన పాఠశాల
దేశ వ్యాప్తంగా 145 మందికి పైగా మృతి
హిమాచల్లో 91 మంది, ఉత్తరప్రదేశ్లో 14,
హర్యానాలో 16, పంజాబ్లో 11, ఉత్తరాఖండ్లో 16మృతిన్యూఢిల్లీ : రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పలు నదులు పొంగి...
ఫ్రాన్స్ పర్యటనలో భారత ప్రధానికి ఘన స్వాగతం..
రెడ్ కార్పెట్పై మోదీ ఎంట్రీ
దేశంలో 2016లో యూపీఐ సేవలు ప్రారంభం
నేపాల్, భూటాన్, యూఏఈల్లోనూ చెల్లుబాటు
గతేడాది ఫ్రాన్స్, ఎన్సీపీఐ మధ్య ఒప్పందం
న్యూ ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీని.. ఆ దేశ అత్యున్నత పురస్కారం...
అందుకే రాణించలేకపోయాం : రోహిత్న్యూఢిల్లీ ; ఐసీసీ ఈవెంట్లలో వరుస ఓటములపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. కీలక ఆటగాళ్లంతా గాయాలతో జట్టుకు దూరమవడం ఐసీసీ ఈవెంట్లలో భారత్ జట్టు ఓటమికి కారణమవుతుందని చెప్పుకొచ్చాడు. ప్రపంచ క్రికెట్లో టీమిండియా బలమైన జట్టుగా ఉన్నప్పటికీ దశాబ్ద కాలంగా ఒక ఐసీసీ ట్రోఫీని...
రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం..
టమాటా పండే రాష్ట్రాలనుడి కొనుగోలు..
ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సరఫరా..
జాతీయ సహకార వినియోగ దారుల సమాఖ్యకు ఆదేశాలు..
త్వరలోనే టమాటా ధర అదుపులోకి వసుందన్న కేంద్రం..
న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా టమాటా ధరలు తారాస్థాయికి చేరుకోవడంతో టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. టమాటా విస్తృతంగా పండించే ఆంధ్రప్రదేశ్,...
రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి..
ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు..
గుజరాత్ నుంచి బాబూభాయ్, కేశ్రీదేవ్ సిన్హ్ కు అవకాశం
బెంగాల్ నుంచి అనంత మహారాజ్ కు ఛాన్స్..
న్యూ ఢిల్లీ : రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో...
ఫ్రాన్స్ పర్యటనకు ముందే మంత్రి వర్గ విస్తరణ..?
దాదాపు 22 మంది సీనియర్లకు ఉద్వాసన..?
ఈ నెల 18న ఎన్డీఏ సమావేశం
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సీనియర్ల సేవలు!
షిండే, అజిత్ పవార్ వర్గానికి కేబినెట్లో చోటు..?
తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికీ ఛాన్స్..!
ఢిల్లీలో చకచకా మారుతున్న పరిణామాలు !
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనకు ముందు కేంద్రమంత్రి...
విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. ఆర్. లింబాద్రి
హైదరాబాద్ : దేశంలో ఉన్నత విద్యా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లాలని.. ఇందుకోసం అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. ఆర్. లింబాద్రి అభిప్రాయ పడ్డారు. దేశంలో తెలంగాణ రాష్ట్ర గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అత్యధికంగా ఉందన్న...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...