పురాణాల్లో రాజుల గురించి విన్నాం చదివాం. ఆనాడు రాజులు ఆదర్శంగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. ప్రజలను కన్నబిడ్డలా చూసుకున్నారు. తమ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాజప్రసాధం లో మారువేశాలతో సాధారణ వ్యక్తుల జనావాసాలు సంచరించారని చదువుకున్నాం. కాలం మారింది రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. రాజరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. రాజులనాటి...
ఇది కలియుగం కాదు.. అవసర యుగం..ఒకరికి నచ్చినట్లు బ్రతుకుతున్నంత కాలం..నిన్ను మించిన మొనగాడు లేడు..ఒక్కసారి నీకు నచ్చినట్లు బ్రతకడంమొదలుపెడతావో.. అప్పుడుమొదలవుతుంది నీకు నరకం..క్షణాల్లో నువ్వు దుర్మార్గుడిగాకనిపించడం మొదలుపెడతావు..ఏదేమైనా నీకు నచ్చింది నువ్వు పాటిస్తేదేవుడివవుతావు..గతి తప్పితే రాక్షసుడివి అవుతావు..ఇవేమీ లేకపోతే కనీసం మనిషిగామిగులుతావు..
మంత్రి హరీష్ ఆధ్వర్యంలో మీటింగ్..
కాంగ్రెస్ పార్టీ గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారు..
మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నారు..
అమలుగాని మేనిఫెస్టో కాంగ్రెస్ వారిది..
నేతలకు హరీష్ రావు దిశా నిర్ధేశం..
హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ లో బీఅర్ఎస్ పార్టీ నేతలు కీలక సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి హరీష్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ నియోజకవర్గాల...
కరెంట్ కష్టాలే ఉద్యమం రాజేశాయి
ఆనాటి అవమానాలు, అనుభవాలే ప్రేరేపించాలి
కరెంట్తో పడ్డ గోసలు అన్నీఇన్నీ కావు
కరెంట్ కోసం ఆనాటి సిఎంలను నిలదీసా
తెలంగాణ వచ్చాక కరెంట్ సమస్య లేకుండ చేసాం
గజ్వెల్ నియోజకవర్గ నేతలో సిఎం కెసిఆర్ ములాఖత్
హైదరాబాద్ : కరెంట్ కష్టాలే తనను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించాయని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఆనాటి అనుభవాలు,అవమానాలు...
ప్రకంపనలు సృష్టిస్తున్న రాహుల్ గాంధీ నినాదం..
ఇది దేశానికి ఎంతో ప్రమాదం అంటున్న పలు రంగాల ప్రముఖులు..
రాహుల్ గాంధీ నిప్పుతో ఆడుతున్నారు అంటూ ట్వీట్స్..
న్యూ ఢిల్లీ : జనాభా దామాషా పద్ధతి. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం. జన సంఖ్యను బట్టి వారికి అందించే ప్రయోజనాలు లెక్కించడమే దామాషా పద్ధతి. ‘జిత్నీ ఆబాదీ –...
అభ్యర్థులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!?
నాయకులందరిదీ ఇదే బాట..
అసెంబ్లీలో చోటు కోసం విచ్చలవిడిగా ఖర్చులు..
కోట్లాది రూపాయలను గుమ్మరిస్తున్న నాయకులు..
కోట్లు ఉంటేనే రాజకీయాలు.. చేయాలా..
తెలంగాణ రాజకీయాల్లో సామాన్యుల పరిస్థితి ఏంటి..హైదరాబాద్ : యువత రాజకీయాలకు రావాలి.. బడుగు వర్గాలు రాజకీయంగా ఎదగాలి.. నిరుపేదలు, సామాన్యులు ఎన్నికల్లో నిలబడాలి.. ఈ మాటలన్నీ నీటి మూటలే.. రాజకీయాల్లో చేరాలంటే...
ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 294 ఉండేవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా 2జూన్ 2014న ఏర్ప డిరది. దీనితో తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం లో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలను 2016లో జిల్లాల పునర్విభజన చేసి, ప్రస్తుతం 33జిల్లాలుగా విస్తరించడం...
కుంట మనుగడను ప్రశ్నార్థకం చేసిన వర్టెక్స్ విరాట్…
వర్టెక్స్ వర్మ కన్ను పడితే కుంటలు, చెరువులు ఖతం…
ప్రభుత్వ పెద్దల సహకారంతోనే రెచ్చిపోతున్న వర్టెక్స్ నిర్మాణ సంస్థ…
స్థానిక కార్పొరేటర్ కనుసన్నాల్లోనే కబ్జాయత్నం కొనసాగుతుందా?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుంటలు చెరువులను సైతం వదలని కబ్జాదారులు
స్థానిక రెవెన్యూ,ఇరిగేషన్ అధికారుల సంపూర్ణ సహకారంతోనేరామసముద్రం కుంటకు ఎసరు…
ప్రభుత్వంలోని కీలక మంత్రి వర్టెక్స్ లో వాటాదారుడంటూ...
నేడు విఠలేశ్వరున్ని దర్శించుకోనున్న కేసీఆర్..
వెయ్యి కిలోల పూలతో మూడు హెలికాప్టర్లతోభక్తులపై పూల వర్షం కురిపించేందుకు ప్లాన్
షోలాపూర్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్లకాన్వాయ్తో బయలుదేరి వెళ్ళారు. మధ్యాహ్నం...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...