Sunday, May 19, 2024

ktr

రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు..

వరంగల్ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలపై అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో తుది జాబితా రూపొందించాలని సూచన.. జర్నలిస్టుల భేటీలో వెల్లడించిన మంత్రి.. హన్మకొండ జిల్లాల్లోని జర్నలిస్టు లందరికీ వెంటనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్, ఐ టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇక్కడ...

వార్డు కార్యాలయం కేటీఆర్ మానస పుత్రిక : గుండ్రాతి శారదా గౌడ్..

కాచిగూడా, అంబర్ పేట్ లో ఈ కార్యాలయం మంత్రి కేటీఆర్చేతులమీదుగా ప్రారంభం కావడం ఎంతో సంతోషదాయకం.. ఈ వార్డు కార్యాలయాన్ని అంబర్ పేట్ నియోజకవర్గ ప్రజలువినియోగించుకుని సత్వర సమస్యలు పరిష్కరించుకోవాలి.. హైదరాబాద్,కేటీఆర్ మానస పుత్రిక వార్డు కార్యాలయం అన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, బీసీ మహిళా సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు,...

ప్రధాన్ కన్వెన్షన్ హాలుపై వేటు పడేనా..?

కన్వెన్షన్ హాలు యాజమాన్యం లక్షల్లో పన్ను ఎగవేత.. ఏటా రూ. 2 లక్షల 66 వేల 730 మాత్రమే చెల్లింపు.. శ్రీహిల్స్ లో అక్రమ నిర్మాణాలు ఆగేనా..? పత్తా లేని విజిలెన్స్ అధికారులు.. అక్రమాలపై ఎనలేని పోరాటం చేస్తున్న "ఆదాబ్ హైదరాబాద్ " దినపత్రిక.. నార్సింగి, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :చేసేది అక్రమ నిర్మాణం.. అయినప్పటికీ పుర...

కుసుమ జగదీశ్‌ పాడెమోసిన మంత్రి సత్యవతి రాథోడ్..

బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు, జిల్లా జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ అంతిమయాత్ర కొనసాగుతున్నది. జగదీశ్‌ పార్థీవ దేహానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుష్పాంజలి ఘటించారు. ఆయన భౌతికకాయంపై బీఆర్‌ఎస్‌ పార్టీ జెండా కప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రస్తుతం ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగుతున్నది. మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు...

దివ్యాంగులకు పెన్షన్ పెంపు హర్షనీయం

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పెన్షన్ పెంపు నిర్ణయం హర్షనీయం. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3116కు అదనంగా వెయ్యి రూపాయలు కలిపి మొత్తంగా రూ.4, 116 ఆసరా పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకోవడo పట్ల దివ్యాంగులంతా ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో...

సోడా హబ్ ను పరిశీలించిన మంత్రి కేటీఆర్..

పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు..హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, దండు మల్కాపురంలోని సోడాహాబ్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మల్కాపురంలో బొమ్మల తయారీ పార్కు...

తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి

ప్రత్యేక రాష్ట్రంతోనే నీటిగోస తీరింది సాగునీటి కాలువలు కళకళలాడుతున్నాయి కాంగ్రెస్‌ హయాంలో నీటిగోస తీర్చలే ఛత్తీస్‌ఘడ్‌లో సమస్యలు తీర్చని కాంగ్రెస్‌ నాటికీ నేటికీ తేడాను ప్రజలు గమనించాలి ములుగులో వాటర్‌ డే ఉత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్‌ ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ఉచిత కరెంటు ఉన్నదా? మరి ఎవరిని గెలిపిద్దాం? ఎవరిని ప్రోత్సహిద్దామో ఆలోచించాలి. రైతులు, సాగు, తాగునీరు మాత్రమే కాదు.. ఎందుకు దశాబ్ది...

ప్రత్యేక రాష్ట్రంలో అసలు మహిళ సాధికారత ఎక్కడ?

నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రాంతీయ ఆత్మ గౌరవ ఉనికి మూలాల మీద ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో పూర్తిస్థాయి ప్రత్యేక ప్రభుత్వం ఏర్పడి జూన్ 2, 2023 తో తొమ్మిదేళ్లు పూర్తవుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే గత గడిచిన తొమ్మిదేళ్లలో 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న...

రెజ్ల‌ర్లు అంటే లెక్కలేదా..? వారికి మీరిచ్చే గౌర‌వం ఇదేనా..? కేటీఆర్ ఫైర్..

జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న రెజ్ల‌ర్ల‌కు మంత్రి కేటీఆర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. రెజ్ల‌ర్ల‌పై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంత‌ర్జాతీయ వేదిక‌పై దేశ ఖ్యాతిని చాటిన రెజ్ల‌ర్ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. రెజ్ల‌ర్ల‌కు దేశ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిల‌వాలి. వారికి మ‌నంద‌రం గౌర‌వం ఇవ్వాల‌ని కేటీఆర్ కోరారు....

పద్మశాలిలను కాపాడుకుంటా..

వెల్లడించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పద్మశాలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్‌, కేటీఆర్‌కు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల పద్మశాలి సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -