Sunday, May 19, 2024

ktr

హిమాన్స్ అన్నా మా స్కూల్‌ను దత్తత తీసుకోవా..!

కల్వకుంట్ల హిమాన్షుకు విద్యార్థుల నుంచి రిక్వెస్టులు తమ స్కూల్‌ను కూడా దత్తత తీసుకోవాలంటూ విన్నపం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు హైదరాబాద్, 14 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :"హిమాన్షు అన్నా.. మా స్కూల్‌లో వాష్ రూమ్స్‌ సరిగ్గా లేవు.. మాకు బెంచీలు బాలేవు.. ఇక కంప్యూటర్లు లేనే లేవు. మంచి స్కూల్ డ్రెస్సులు, కరాటే,...

ధరణితో దగా..

బలిసినోళ్ళ ధరణి.. బక్క చిక్కినోళ్ళ ధరణిగా విభజించి కాజేస్తున్న బీ.ఆర్‌.ఏస్‌. నాయకులు.. ధరణి పేరుతో సరికొత్త దందాకు తెరలేపిన ప్రభుత్వం.. ధరణి అక్రమాల పుట్ట నా దగ్గర ఉంది : బక్క జడ్సన్‌ ధరణి పోర్టల్‌ తో రోడ్డు పాలైన పేదలు.. ధరణి అక్రమాలపై ప్రశ్నించినందుకు హౌస్‌ అరెస్ట్‌.. నల్లబెల్లి తహశీల్దార్‌ మంజూల అక్రమాలపై విజిలెన్స్‌కు పిర్యాదు చేస్తామన్న బక్క జడ్సన్‌.. హైదరాబాద్‌...

రేవంత్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న బిఆర్‌ఎస్‌

వరుసగా రెండోరోజూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పలుచోట్ల రేవంత్‌ దిష్టిబొమ్మలు దగ్ధం విద్యుత్‌ సౌధ వద్ద ధర్నాలో పాల్గొన్న కవిత రైతులంటే కాంగ్రెస్‌కు కడుపు మంట అని విమర్శలు హైదరాబాద్‌ : వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ...

హైదరాబాద్‌కుకేసీిఆర్‌ చేసిందేమీ లేదు

ఎంఐఎం చెప్పగానే మెట్రోపై హడావుడి 9ఏళ్లుగా ఏం చేస్తున్నారన్న చింతల హైదరాబాద్ : అభివృద్ధి కోసం కేసీఆర్‌ సర్కార్‌ చేసిందేవిూ లేదని బీజేపీ సీనియర్‌ నేత, ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. రెండు సెంటీవిూటర్ల వర్షానికే హైదరాబాద్‌ మునిగిపోతోందన్నారు. లక్షకోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎందుకు సిటీ దుస్థితి...

బహిష్కరిస్తున్నాం…

మరోమారు బీఆర్‌ఎస్‌ మొండిపట్టు మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన మోడీ పక్కా తెలంగాణ వ్యతిరేకి వరంగల్‌ టూర్‌కు మావారెవరూ వెళ్లరు : కేటీఆర్‌ హైదరాబాద్‌ : ప్రధాని మోడీ పర్యటనను బహిష్కరించాలని బిఆర్‌ఎస్‌ నిర్ణయించింది. బీజేపీ, బిఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయని వస్తున్న వార్తల నేపథ్యంలో కిషన్‌ రెడ్డి ఘాటుగా స్పందించి, బిఆర్‌ఎస్‌తో పోరాటమేనని ప్రకటించారు. ఇప్పుడు అదే రీతిలో బిఆర్‌ఎస్‌ కూడా...

దారిదోపిడీని మించి భూ దోపిడీ..!

విదేశీయుల గుప్పిట్లో ధరణి పోర్టల్‌ కేటీఆర్‌ సన్నిహితుడి చేతుల్లో ధరణి రాత్రికి రాత్రే మాయమవుతున్న ప్రభుత్వ భూములు దారిదోపిడీని మించి భూ దోపిడీ..! ధరణి పోర్టల్‌ నిర్వహణ వెనక పెద్ద మాఫియా గజ్వెల్‌లో అమూల్‌కు అసైన్డ్‌ భూముల అప్పగింత మంత్రి గంగుల కమలాకర్‌కూ భూమలు పందేరం ధరణిపై మరోమారు ఆరోపణలు గుప్పించిన రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి అంతకంటే...

కారోబార్ ప్రభాకర్ కుటుంబానికి అండగా కేటీఆర్..

చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల కారోబార్ ప్రభాకర్ (35) కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. గురువారం జిల్లాలోని వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ ను ప్రభాకర్ భార్య జ్యోతి,...

తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారం

99 సీట్లతో హ్యట్రిక్‌ విజయం కొట్టబోతున్నాం గత సీఎంలకు కేసీఆర్‌ పాలనకు ఎంతో తేడా ఉంది అన్నిరంగాల్లో అభివృద్ది లక్ష్యంగా కేసీఆర్‌ పాలన క్రెడాయ్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ : తెలంగాణలో మరో ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకుంటుందని మంత్రికే కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా 99...

కేసీఆర్‌తో పెట్టుకున్న వారెవరూ బాగపడలేదు

అభివృద్దిని చూసి ఓర్వేకపోతున్నారని ఎద్దేవా నడ్డా విమర్శలపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌ ఉప్పల్‌ స్కైవాక్‌ను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌, కెసిఆర్‌తో పెట్టుకున్న ఏ నాయకుడు బాగుపడిన దాఖలాలు లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా హెచ్చరిక చేశారు. తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాగర్‌ కర్నూల్‌...

మోడీకి కేసీఆర్ లొంగిపోయారు..

అందుకే కేటీఆర్ ఢిల్లీ గల్లీల్లో తిరుగుతుండు.. సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ నమ్మరు.. తెలంగాణనను 10 ఏళ్ళు దోచుకున్న దుర్మార్గుడు కేసీఆర్ : రేవంత్.. హైదరాబాద్, 25 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :కేసీఆర్ కుర్చీ కదులుతుందనే మంత్రి కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -