Tuesday, October 22, 2024
spot_img

ktr

ముఖ్యమంత్రి ది మూర్ఖత్వం – కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండి పడ్డారు. తెలంగాణ చరిత్ర కు, సాంస్కృతిక వారసత్వానికి కాకతీయుల కళా వైభవానికి ప్రతీక అయిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలతో ఉన్న రాజముద్ర పై ఎందుకంత కోపం.. ఏమిటీ మూర్ఖత్వం అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా...

కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది..

TPCC senior ఉపాధ్యక్షుడు మలు రవి నేతృత్వంలోని బృందం ఈసీ కి ఫిర్యాదు చేసింది కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ అభ్యంతరకర విమర్శలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్...

తెలంగాణ‌లో రావుల‌కు రాహుకాలం…

అధికారం పోయిన త‌గ్గ‌ని దొర అహంకారం అధికారంతో విర్రవీగితే బుద్ధి చెప్పిన ప్రజలు నైజాం పైజామాను ఊడగొట్టిన చరిత్ర తెలంగాణది తెలంగాణ బిడ్డల పౌరుషం ముందు ఈ రావులు ఒక లెక్కా? వ్యవస్థకు బాధ్యులుగా ఉన్నవారు వ్యక్తి పూజ చేయరాదు ప్రభుత్వ వ్యవస్థలు అధికారులు ప్రజల కోసం పనిచేయాలి.. కాద‌ని పాలకుల కోసం ప‌నిచేస్తే జైలు జీవితం తప్పదు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు...

ఈ సారి గెలుపు మాదే .. ..!

కేసీఆర్ పై వ్యతిరేకత ఉందన్నది అవాస్తవం బీఆర్ఎస్ పార్టీపై అసత్యపు ప్రచారాలు చేవెళ్ల సీటును కేటాయించడం పట్ల హ‌ర్షాతిరేక‌లు బేషరతుగా మద్దత్తు ఇస్తున్న కుల సంఘాలు తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేదు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు గెలుపు ఖాయం అంటున్న కాసాని జ్ఞానేశ్వర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ నియోజక వర్గం నుంచి...

ఎక్సైజ్‌ శాఖలో ఎవరీ.. రవీందర్‌ రావు?

తన పదవీకాలం పొడిగింపు కోసం చట్టాన్ని మార్పించుకున్న ఘనుడు.. ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారి తీగల రవీందర్‌రావు సర్వీసు మొత్తం మోసపూరితమెనా! కూతురు విదేశాల్లో ఉన్నందున బ్లాక్‌ మనీ అంత వైట్‌ మనీ అని పోజులు ఇతగాడి అక్రమ వ్యాపారాలు టానిక్‌ క్యూ మార్ట్‌ల పర్యవేక్షనంత కొడుకుదేనా? ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలం పొడిగింపులో మమ(త)తాను రాగల సీరియల్‌ కథలు ఎన్నెన్నో.. ఇవే కాకుండా...

కేటీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాజకీయాలు

సొంత ఇలాఖాలోనే నేతల తిరుగుబాటు పార్టీ కట్టుదాటుతున్న కిందిస్థాయి నేతలు పూర్తిగా దెబ్బతీయాలన్న ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ కరీంనగర్‌ : తాజా రాజకీయ పరిణామాలతో కేటీఆర్‌ ఉక్కిరిబిక్కిరవుతున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రాజీనామాల బాట పడుతుండడంతో కేటీఆర్‌ కలవరం చెందుతున్నారు. పార్టీ నేతలను కాపాడుకోలేక ఆయన తంటాలు పడుతున్నారని చర్చ నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా...

అభివృద్ది కోసం పదేళ్లపాటు కష్టపడ్డాం

మహాలక్ష్మితో ఆటోడ్రైవర్లకు గోస ఎక్కడా 24 గంటల కరెంట్‌ రావడం లేదు చేవెళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌ : పదేండ్లు ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్‌ఎస్‌ను...

కేటీఆర్‌ వి అహంకారపూరిత వ్యాఖ్యలు

సిఎం రేవంత్‌పై వ్యాఖ్యలు దారుణం మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ హైదరాబాద్‌ : సీఎంరేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్వలు పెరిగాయి. కెటిఆర్‌ అహంకారానికి పరాకాష్టగా పలువురు నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు,...

శివ‌బాలకృష్ణ అవినీతి వెనుక కేటిఆర్ హస్తం

టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ హెచ్ఎండిఏ, కుంభకోణం వెనుక మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ హస్తం ఉందని చనగాని దయాకర్ విమర్శించారు. శ‌నివారం ఓయూలో చనగాని దయాకర్ మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.. హైద్రాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో...

ఈనెల 26వ తేదీన పార్లమెంటరీ పార్టీ సమావేశం

బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్ : ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఈ భేటీ జ‌ర‌గ‌నుంది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించ‌నున్నారు. ఈ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -