Monday, May 13, 2024

kaleshwaram project

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ కాళేశ్వరం

కుంగిన పిల్లర్లను సరిచేయడమే సాంకేతికత నీటిని ఉపయోగించుకకుండా విమర్శలు సరికాదు మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి మేడిగడ్డకు బయలుదేరిన బిఆర్‌ఎస్‌ బృందం ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం అని మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. 5 వందలు 6 వందలు మీటర్ల లోతునుంచి నీళ్లను లిప్ట్‌ చేసే గొప్ప పథకం అని.....

దర్యాప్తునకు సిద్దం

కాలేశ్వరం అక్రమాలపై సీబీఐ ప్రకటన హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన అధికారులు విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ అధికారులు హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. కౌంటర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం...

సిట్టింగ్‌ జడ్జిని కేటాయించండి

హైకోర్టు సీజేకు తెలంగాణ సర్కార్‌ లేఖ మేడిగడ్డపై జుడీషియల్‌ ఎంక్వైరీ కోసం.. వెల్లడించిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ షురూ ఇంజనీర్‌ కార్యాలయంలో సోదాలు 10 ప్రత్యేక విజిలెన్స్‌ బృందాలతో తనిఖీలు సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పార్లమెంట్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌ హైదరాబాద్‌ : మేడిగడ్డ బ్యారేజీ కుప్ప కూలిన ఘటనపై సమగ్ర...

మీ ఆ హక్కు లేదు..

ప్రజల సొమ్మును పందికొక్కుల్ల మేసిన బీఆర్‌ఎస్‌ నేతలు నెలరోజులైనా కాకముందే మాపై విమర్శలా… కాళేశ్వరంపై విచారణ అనగానే వణుకు అక్రమాల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుంది మంచిని జీర్ణించుకోలేకే కేటీఆర్‌ చిల్లర మాటలు తొమ్మదిన్నరేళ్లు తెలంగాణను అడ్డంగా దోచుకున్నారు బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు వరంగల్‌ : తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరంలో లోపాలపై న్యాయ...

ప్రాణహిత – చేవెళ్ల నిర్మిస్తాం..

కాళేశ్వరం కంటే ప్రాణహిత - చేవెళ్ల ఉత్తమం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ. 95 వేల కోట్ల ఖర్చు.. వార్షిక నిర్వహణ వ్యయం 13 వేల కోట్లు సీడబ్ల్యూసీ అప్రూవ్‌ చేసింది 80 వేల కోట్లు రిపేర్లు అయ్యే సరికి రూ. 1.50 లక్షల కోట్లకు.. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగడం బాధాకరం కుంగినప్పటి నుంచి కేసీఆర్‌ స్పందించలేదు ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపడతాం డ్యామేజీపై జ్యుడీషయల్‌ ఎంక్వయిరీ కాళేశ్వరానికి...

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఘటన జరిగిన సమయంలో నేషనల్‌ డ్యాం...

మేడిగడ్డ రిపేర్ల బాధ్యత ఎవరిది?

ఎల్‌ అండ్‌ సంస్థ ప్రకటనతో బయటపడ్డ డొల్ల ఆనాడు ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలకు బాధ్యులు ఎవరు? హైదరాబాద్‌ : మేడిగడ్డ రిపేర్‌ బాధ్యత తమది కాదని, తమ ఒప్పందం తీరిందని ఇటీవల ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేసిన ప్రకటనతో ..కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని తేలింది....

కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దోచుకున్నాడు

ఆ ప్రాజెక్టు కూలిపోతుంది: బాలు నాయక్‌ దేవరకొండ : మార్కెట్‌ యాడ్‌ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు కదం తొక్కిన కాంగ్రెస్‌ కార్యకర్తలు 3000వేల జన సమూహంతో సిపిఐతో కలిసి దేవరకొండ నియోజకవర్గం పట్టణంలో నామినేషన్‌ దాఖలు చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి నేనావత్‌ బాలు నాయక్‌. పూర్తి వివరాల్లోకి వెళితే దేవరకొండ నియోజకవర్గం ఎస్టి రిజర్వుడు...

నాసిరకం నిజమే.!

నిద్రలో నిఘా సంస్థలు.. పర్యవేక్షణ లోపం ఉదాసీనతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీస్థాయిలో ప్రజాధనం వృధా మిగిలిన ప్రోజెక్టుల నాణ్యతపై అనుమానాలు 'ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక' ఆధ్వర్యంలో నిజ నిర్దారణ కమిటీ స్పష్టం భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ (లక్ష్మీ బ్యారేజ్)కి జరిగిన నష్టాన్ని పలువురు సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు శుక్రవారం పరిశీలించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో...

కేటీఆర్‌.. ముందు తప్పు సరిదిద్దుకో..!

మేడిగడ్డ అవకతవకల బాధ్యులందరిపై కేసులు పెట్టాలి ప్రాజెక్టు రీడిజైన్‌ పేరుతో కేసీఆర్‌ దోపిడీకి తెర బండి సంజయ్‌కి బుర్ర పనిచేస్తున్నట్టు లేదు టీపీసీసీ నేత రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌ : తప్పు సరిదిద్దుకోవడం మానేసి.. రాహుల్‌ గాందీని నన్ను కేటీఆర్‌ తిడుతున్నాడు టీపీసీసీ నేత రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్‌ అయిన అధికారి మురళీధర్‌...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -