ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ప్రొఫెసర్ హరగోపాల్, పీ.ఓ.బబ్లీ. జాతీయ కన్వీనర్ వి సంధ్య తదితరులు..
హైదరాబాద్, ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు 2022 ఆగష్టు 9 న పీ.ఓ.డబ్ల్యు. జాతీయ కన్వీనర్ కామ్రేడ్ వి.సంధ్య, ప్రజాపక్ష మేధావి ప్రొఫెసర్ జీ.హరగోపాల్ తదితర 152 మంది ప్రజాసంఘాల నాయకులపై తప్పుడు పద్ధతుల్లో రాజద్రోహ కుట్ర కేసు ఐన...
హైదరాబాద్,మాయా కేర్ ఫౌండేషన్ గత 13 సంవత్సరాల నుండి వారి మానసిక, మేధోపరమైన అవసరాలను తీర్చడానికి అవసరమైన పెద్దలందరికీ ఉచితంగా సేవలను అందిస్తోంది. తద్వారా వారు సంతోషంగా, స్వయం సమృద్ధిగా జీవించగలరు. సీనియర్లను ఆసుపత్రికి తీసుకెళ్లడం, బ్యాంకు పనిలో సహాయం చేయడం, ప్రభుత్వ పనిలో సహాయం చేయడం, దుకాణంలో మందులు తీసుకురావడం, తోటలో వారితో...
చేతులకు బేడీలతో భువనగిరి కోర్టుకు తరలించిన దుర్మార్గం..
భూములు కోల్పోతున్న రైతుల ఆందోళనపై సర్కార్ ఉక్కుపాదం..
కేసులు పెట్టి జైళ్లో తోసిన కేసీఆర్ ప్రభుత్వం..
ట్రిపుల్ ఆర్ బాధితులకు బీ.ఆర్.ఎస్. మార్క్ మర్యాద
మే 30 మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింత..
అరెస్టు చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్..
ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ ఎంపి కోమటిరెడ్డి..
( ప్రపంచంలో మోసపోవడమే...
బెదిరింపు కాల్తో ఉద్యోగులు పరుగు..
ఫేక్ కాల్గా తేల్చిన పోలీసులు..హైదరాబాద్, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :హైదరాబాద్ నాంపల్లిలోని ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్లో బాంబు ఉన్నట్లుగా ఓ కాల్ రావటం కలకలం రేపింది. కార్యాలయంలో బాంబ్ ఉందని మరికొద్ది క్షణాల్లో పేలుతుందని ఆగంతకుడు డయల్ 100కు కాల్ చేశాడు. వెంటనే కంట్రోల్ రూం...
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్- మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి , ప్రేమావతి సూచనల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి అధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో రాజీ...
ఈ స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు.. !
విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు..
అమరావతి : విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్ప్లాజా దగ్గర డీఆర్ఐ...
అసలే పెళ్లిళ్ల సీజన్,శుభ కార్యాలు జరిగే కాలం, భగ్గుమన్న ఎండలతో నోరూరించే చికెన్ ధరలు కొండెక్కాయి.చికెన్ ధరలు పెరగడంతో చికెన్ ప్రియులు షాక్ కి గురి అవుతూ వున్నారు. రోజూ రూ.10 చొప్పున పెరుగుతూ జేబులు గుల్ల చేస్తూ వున్నాయి. చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. వారం కిందట ఉన్న ధర ఏకంగా రూ.60...
ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి..
మౌలిక వసతులు కల్పించాలి..
డిమాండ్ చేసిన ఏబీవీపీ, కోఠి జిల్లా కన్వీనర్, సభావట్ కళ్యాణ్..హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :గురువారం రోజు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏబీవీపీ, కోఠి జిల్లా కన్వీనర్, సభావట్ కళ్యాణ్.. ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని.....
ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగుతున్న అధికారులు, కాంట్రాక్టర్లు..
స్థానిక ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న వైనం..
జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ - 7, చార్మినార్ జోన్,మొగల్ పూరా డివిజన్ లో వెలుగు చూసిన ఘటన..
కాంట్రాక్టర్ రాజగోపాల్, ఏఈఈ మాజిద్ ల చేతివాటం..
అవినీతి పరులను కఠినంగా శిక్షించాలంటున్న స్థానికులు..
భవిష్యత్ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్..
హైదరాబాద్ : కాంట్రాక్టర్ల ధనదాహం,...
కార్మికుల కష్టాన్ని వాటాలేసుకుంటున్న ఉద్యోగులు..
డిప్యూటీ కమిషనర్, జవాన్ మహేందర్ ల అక్రమ లంచాల వ్యవహారం..
జీ.హెచ్.ఎం.సి. సౌత్ జోన్ సర్కిల్ - 7 లో వెలుగు చూసిన భాగోతం..
వీరికి అండగా ఓ ప్రముఖ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి..
హైదరాబాద్, 04 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :అవినీతి మురికి పట్టిన జీ.హెచ్.ఎం.సి. ని ప్రక్షాళన...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...