Monday, May 6, 2024

hospital

నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు..

హైదరాబాద్, తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షలు నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చెర్మన్‌ నారా భువనేశ్వరి జన్మదినం సందర్బంగా మంగళవారం రోజు మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హస్పటల్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి 50 లక్షల రుపాయలతో నిర్మించిన ఆక్షిజన్ ప్లాంట్ వద్ద కొండపల్లి...

వీల్ చైర్ లేద‌న‌డంతో.. స్కూట‌ర్‌పైనే లిఫ్ట్‌లో కుమారుడిని తీసుకెళ్లిన తండ్రి..

ఆస్ప‌త్రికి వెళ్ల‌గానే ప్ర‌వేశం వ‌ద్ద వీల్ చైర్లు ద‌ర్శ‌న‌మిస్తాయి. న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న రోగుల‌ను ఆ వీల్ చైర్ల మీద కూర్చోబెట్టి తీసుకెళ్తుంటారు. అయితే ఓ ఆస్ప‌త్రిలో వీల్ చైర్లు అందుబాటులో లేక‌ పోవ‌డంతో.. రోగిని స్కూట‌ర్‌పై ఆస్ప‌త్రి పై అంత‌స్తుకు తీసుకెళ్లాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని కోట జిల్లాలో గురువారం చోటు...

ప్రమాద స్థలిలో ప్రధాని..

సహాయక ఏర్పాట్లపై సమీక్ష.. ప్రాథమిక నివేదిక అందించిన అధికారులు.. కటక్ ఫకీర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మోడీ.. మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశాలు.. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపిన ప్రధాని.. ఈ మార్గంలో కచక్ వ్యవస్థ లేకపోవడమే కొంప ముంచింది.. మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో.. రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి.. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్06782262286కు ఫోన్‌ చేయాలని...

కిడ్నీలు చోరీ.. 8 నెలలుగా ఐసీయూలోనే బీహార్‌ మహిళ..

కడుపునొప్పితో నకిలీ వైద్యుడి వద్దకు వెళ్లిన ఆ మహిళ దుర్మార్గుల చేతికి చిక్కి రెండు కిడ్నీలనూ కోల్పోయింది. ఎనిమిది నెలలుగా ఐసీయూలో ప్రాణం కాపాడుకునేందుకు పోరాడుతున్నది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గల మథురాపూర్‌ గ్రామానికి చెందిన పేద దళిత మహిళ సునితా దేవి కడుపునొప్పితో 2022 సెప్టెంబరు 3న స్థానికంగా ఉన్న శుభ్‌కాంత్‌ క్లినిక్‌కు వెళ్లింది....
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -