Monday, May 6, 2024

hospital

చికిత్స పొందుతూ వరుణ్‌ రాజ్‌ మృతి

హైదరాబాద్‌ : అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్‌ రాజ్‌ (29) మృతి చెందాడు. పది రోజులుగా తీవ్ర గాయాలతో లూథరన్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న వరుణ్‌.. పరిస్థితి విషమించడంతో తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది....

డాక్టర్‌ అవతారం ఎత్తిన…దోమ ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్‌ అసిస్టెంట్‌

ఆసుపత్రిగా ఏర్పాటు చేసుకున్న బిల్డింగ్‌కి పేరు లేకపోవడం విశేషం జిల్లాలో అనుమతి లేని ప్రైవేటు ఆస్పత్రులు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హరి డేకేర్‌ క్లినిక్‌ నిబంధనలకు విరుద్ధంగా రోగులకు వైద్య చికిత్సలు లక్షల రూపాయలు పోగు చేసుకుంటున్న హెల్త్‌ అసిస్టెంట్‌ వైద్యధికారి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత జిల్లా వైద్య అధికారులు పరిగి : వచ్చిరాని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ...

అమెరికాలో ఖమ్మం విద్యార్థికి కత్తిపోట్లు

పరిస్థితి విషమం.. ఇంకా కోమాలోనే వాషింగ్టన్‌ : అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా విద్యార్థి వరుణ్‌ రాజ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. లూథరన్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన ఇంకా కోమాలోనే ఉన్నాడు. లైఫ్‌సపోర్టుపై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. ఈ...

డాక్టర్ల సూచనతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు

బుధవారం జూబ్లిహిల్స్ లోని ఇంటికి చేరుకున్న చంద్రబాబు సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ చేరుకున్న చంద్రబాబును వైద్యుల...

సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై కానిస్టేబుల్ కత్తితో దాడి..!

మహబూబ్ నగర్:- ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే తమలో తాము కత్తులతో దాడులకు పాల్పడుతున్నారు. అక్రమసంబంధాలతో విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐ గా పని చేస్తున్న ఇఫ్తార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న...

విశాఖ బీచ్‌లో తీవ్రంగా గాయపడిన యువతి..

అంబులెన్స్ కోసమని వెళ్లిన యువకుడు శిర్డీ జర్నీలో పరిచయం ఈ నెల 2న ఇద్దరు వివాహం చేసుకున్నారు లాడ్జిలో రూమ్ తీసుకుని అరకు ట్రిప్! విశాఖ శివారులోని అప్పికొండ బీచ్‌లో యువతి రాళ్ల మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అయితే వీరిద్దరు ఈ నెల 2న వివాహం చేసుకున్నారు. మళ్లీ బీచ్‌కు...

మ్యాక్సీ క్యూర్‌ ఆస్పత్రి డెత్‌ రేటుపై విచారణ జరిపించాలి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు ఫిర్యాదు

డెత్‌ రేటుపై అనుమానాలు అగ్నిమాపక నిబంధనలు నిల్‌ నో పార్కింగ్‌, నో ఓపెన్‌ ఏరియా అనుమతులు రద్దు చేయాలి డిమాండ్‌ చేసిన సీ.జే.ఎస్‌అధ్యక్షులు మాసారం ప్రేమ్‌ కుమార్‌..హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా, సాగర్‌ రోడ్‌, బి.యన్‌. రెడ్డి నగర్‌లో నిబంధనలు ఉల్లం ఘించి మ్యాక్సీ క్యుర్‌ ఆస్పత్రి నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఒక్క నెలలోనే ఈ ఆసుపత్రిలో 10 డెత్‌ రేట్లు...

ముప్పు తప్పిన స్కూల్ బస్సు.

కాలువలో పడ్డ స్కూల్‌ బస్సు.. 30 మంది క్షేమం ఏపీలోని నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది . స్కూల్‌ బస్సు కాలువలో పడగా అందులో ఉన్న 30 మందిని స్థానికులు కాపాడారు. .కాలువలో పడ్డ స్కూల్‌ బస్సు..30 మంది క్షేమం ఏపీలోని నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది . స్కూల్‌ బస్సు కాలువలో పడగా...

జనగామ జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్, వెంటిలేటర్ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లికి జేఏసీ వినతి పత్రం..

హాస్పిటల్ డాక్టర్స్ ప్రైవేట్ గా సీటీ స్కాన్ సెంటర్స్ నడుపుతున్నారు.. రేట్ కూడా ఇష్టం వచ్చినట్టు ఒక్కొరికీ ఒక్కోరకంగా వసూలు.. జనగామ ప్రజలకు ప్రభుత్వ సీటీ స్కాన్, వెంటిలేటర్ సౌకర్యాలు ఎప్పుడు వస్తాయి..? ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు అంటూ సూటిగా జనగామ జేఏసీ సూటిగా ప్రశ్నించింది.. జనగాం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మేడిపండు లాంటిది. మెడి పండు...

తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ…

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం తిరుపతి లోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు. తిరుపతిలో హృదయాలయ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి గడ్కరీతిరుపతి : కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని సందరు....
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -