రూ.3 వేల కోట్ల స్కాం,1,148 ఎకరాల భూమి మాయం
ఎండోమెంట్ చట్టాలను తుంగలో తొక్కిన వైనం
డివిజన్ బెంచ్ తీర్పును కాదని.. సింగిల్ బెంచ్ ముందు మళ్లీ రిట్ పిటిషన్
విషయం తెలిసి చివాట్లు పెట్టిన హైకోర్టు
శ్రీ సీతారామచంద్ర స్వామి ల్యాండ్స్ పై టీఎస్ఐఐసీ, ఎండో మెంట్ అధికారుల చిత్ర, విచిత్రాలు
కేటీఆర్, జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈ.వెంకట...
అమరావతి : రాష్ట్రంలో ఇసుక అక్రమాలు, కాంట్రాక్ట్ ముగిసిన తవ్వకాలపై హైకోర్ట్లో పిల్ దాఖలైంది. వేల కోట్లు రూపాయలు దుర్వినియోగంపై ఆధారాలుతో సహా పిటిషనర్ పిల్లో చేర్చారు. దండ నాగేంద్ర అనే వ్యక్తి తరపున హైకోర్ట్ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ పిటీషన్ వేశారు. ఈ యేడాది మే 2న కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ కొనసాగించడంపై తీవ్ర...
ఉండవల్లి కేసుపై హైకోర్టులో విచారణ వాయిదా
అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈకేసుపై బుధవారం హైకోర్టులో విచారణకు రాగా.. కొంత మందికి మాత్రమే నోటీసులు అందాయని మరి కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్ తరపున...
అన్ని కోణాల్లో విచారించాం
కోర్టుకు తెలిపిన ఎన్ఐఎ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంచలనానికి కేరాఫ్గా మారిన కోడికత్తి దాడి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ మరోసారి తేల్చి చెప్పింది. హైకోర్టు సింగిల్ జడ్జి ముందు వాదనలు వినిపించిన ఎన్ఐఏ… ఈ కేసులో శ్రీనివాసరావు తప్ప వేరే వారి పాత్ర లేదని స్పష్టం చేసింది....
శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కుంభకోణాల పర్వం
నిర్లక్ష ధోరణిలో ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్
అసమర్థ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలంటున్న భక్తులు
అడ్డుకునేవారు ఎవరూ లేకపోవడంతో రెచ్చిపోతున్న వైనం..
న్యాయం కోసం హై కోర్టులో రిట్ పిటిషన్ వేసిన అఖిల భారత హిందూమహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగిళ్ల శ్రీనివాస్
పోలీసులపై నమ్మకం లేక సీబీఐకి ఫిర్యాదు..
రంగ ప్రవేశం...
బర్రెలక్కకు ఒక గన్మెన్తో భద్రత
అధికారులకు హైకోర్టు ఆదేశాలు
కొల్హాపూర్లో దూసుకుపోతున్న బర్రెలక్క
వినూత్న ప్రచారంతో పాటు.. మేనిఫెస్టో విడుదల
ప్రజల గొంతుకగా సమస్యలపై నిలదీస్తానని హామీ
పోటీ నుంచి విరమించుకునేలా ఒత్తిళ్లు చేస్తున్నారని ఆరోపణ
కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తనకు భద్రత కావాలంటూ బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం...
గన్మెన్ల సెక్యూరిటీ కావాలని కోరిన శిరీష
2 ప్లస్ 2 గన్ మెన్లతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి
విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తనకు భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల ప్రచారంలో తన సోదరుడిపై దాడి జరగడంతో సెక్యూరిటీ అభ్యర్థించారు. అయితే,...
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికల అఫిడవిట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మల్లారెడ్డి అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని… ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషన్ లో పిటిషనర్ పేర్కొన్నారు. మల్లారెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా ఆదేశాలను జారీ...
విడుదల చేయాలని హైకోర్టులో పిటిషన్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దోషులుగా తేలిన రాబర్ట్ పయస్, జయకుమార్ తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పయస్, జయకుమార్ ఇద్దరు ప్రస్తుతం తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో ఉన్నారు. వారిద్దరినీ గతేడాది పుజాల్ సెంట్రల్ జైలు నుంచి మురుగన్ తిరుచ్చిలోని...
న్యూఢిల్లీ : ప్రజాప్రతినిధులపై నమోదైన ఐదు వేలకు పైగా క్రిమినల్ కేసు లను త్వరగా పరిష్కరించేందుకు స్పెషల్ బెంచ్ను ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. అరుదైన సందర్భాలు ఎదురైనప్పుడు తప్ప మిగతా ఏ సందర్భంలోనూ విచారణను ప్రత్యేక కో ర్టులు వాయిదా వేయకూడదని స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను...
స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్!
ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…!
ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన!
తలక్రిందులైతే తిప్పలే!
సంచలనం సృష్టిస్తున్న ఆర్పి సర్వే!
తెలంగాణాలో జాతీయ...