ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్గా పరిశీలించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలుపై విచారణ చేపట్టింది. పిల్లో సవరణలను హైకోర్టు పరిగణలోకి...
న్యూఢిల్లీ : రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్పై (శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. హైకోర్టులో రుషికొండ కేసు పెండింగ్ లో ఉన్నందున అక్కడే పిల్...
సంగారెడ్డి : సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్ చేయకుండా ఆలస్యం చేశారని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ విచారణను జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం చేపట్టింది....
అమరావతి : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గుహనాథన్ నరేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్...
అగర్తలాలో వైభవంగా జరిగిన కార్యక్రమం..
ప్రమాణం చేయించిన త్రిపుర హై కోర్ట్ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్..
అగర్తల : త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు గురువారం ఉదయం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్...
తక్కువ విద్యార్హతలున్న పోస్ట్ కు ఎక్కువ క్వాలిఫైడ్ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చా..
హైదరాబాద్ : ఉద్యోగ అర్హతల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ప్రశ్న లేవనెత్తింది. తక్కువ విద్యార్హత కలిగిన ఉద్యోగానికి ఎక్కువ విద్యార్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చా? అనే విషయమై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారణ సందర్భంలో కోర్టు ఈ ప్రశ్న లేవనెత్తింది....
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా కార్యక్రమం..
ఉత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా శనివారం ఉదయం నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది. కొత్త న్యాయమూర్తులతో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు....
17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసిన హైకోర్టు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు బెయిల్ దాఖలు చేయగా.. విచారణను ఈ నెల 17వ తేదీకి హైకోర్టు వాయిదా...
4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని డిమాండ్
హైదరాబాద్: తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించి.. మరోసారి మూల్యాంకనం చేయాలని పోలీస్ నియామక మండలిని ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుతో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రశ్నలను తెలుగులో అనువాదం...
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు..
స్కిల్డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫైబర్నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...