Sunday, May 5, 2024

high court

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లున సీబీఐ చేత విచారణ చేయాలంటూ పిటిషన్‌ వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం విచారణను రెండు వారాలకు వాయిదా హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత...

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఘటన జరిగిన సమయంలో నేషనల్‌ డ్యాం...

జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు ఎదురుదెబ్బ

విచారణ అర్థ లేదన్న పిటిషన్లు కొట్టివేత అలహాబాద్‌ హైకోర్టు సంచలన నిర్ణయం అలహాబాద్‌ : వారణాసి జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు అలహాబాద్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండిరగ్‌లో ఉన్న సివిల్‌ దావా విచారణ అర్హతను సవాలు చేస్తూ వచ్చిన మొత్తం ఐదు పిటిషన్‌లపై...

సింగరేణి ఎన్నికలపై నీలి నీడలు..

సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ గుర్తింపు సంఘం ఎలక్షన్స్ పై కార్మిక సంఘాల గొడవ ఈ నెల 27న జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఇంధన శాఖ పిటిషన్ సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలంటూ హైకోర్టు పిటిషన్‌ దాఖలైంది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు...

ఓయూ వీసీ చేసిన అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జిచే విచారణ జరిపించాలి

సికింద్రాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్స్లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ చేసిన అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్ధి నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ ఒంటరిగా నిరాహార దీక్షకు దిగారు. ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో ఒంటరిగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోతీలాల్‌ మాట్లాడుతూ ప్రొఫెసర్‌ రవీందర్‌...

తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 115 కేసులు

20 కేసులు సీబీఐ ముందు, 46 కేసులు సమన్లు జారీ చేసే దశలో.. మూడు నెలల్లో పూర్తి వివరాలతో మరోసారి నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు రిజిస్టార్‌ నివేదిక అందజేసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయని వెల్లడించింది. 20 కేసులు సీబీఐ కోర్టు...

శ్రీకృష్ణజన్మభూమిలో మరో కీలక పరిణామం

హైకోర్టు సర్వే ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ న్యూఢిల్లీ : శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి మరో కీలక పరిణామవం చోటు చేసుకుంది. సర్వేపై అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.ఈ మేరకు మథుర భూవివాద కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. షాహీ ఈద్గా మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలంటూ...

సేవ కాదు.. రియల్ దందా..!

ఛారిటబుల్ ట్రస్ట్ కు ఇచ్చిన భూమి అమ్మకం ఐ ఆసుపత్రి పేరుతో యవ్వారం ట్రస్ట్ భూమిని ప్లాట్స్ గా కొట్టి అమ్మిన వైనం ప్రభుత్వ, రెవెన్యూ నిబంధనలకు పాతర అధికారుల చర్యలతో హైకోర్టులో రిట్ పిటిషన్ లేని కట్టడాలను ఉన్నట్లు చూపించి.. కోర్టును బురిడీ కొట్టించిన వైనం రంగారెడ్డి జిల్లా ఉప్పర్ పల్లి శివారులోని.. సర్వే నెంబర్ 36లో దృష్టి ఛారిటబుల్ ట్రస్ట్.. మ్యానేజింగ్...

విశాఖకు రాజధానిని తరలిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్

అంగీకారం తెలిపిన ప్రభుత్వం తరపు న్యాయవాది మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్ట్ క్యాంపు కార్యాలయాల ఏర్పాటు ముసుగులో విశాఖకు రాజధానిని తరలిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ రోస్టర్ ప్రకారం తన బెంచ్ ఎదుటకు వచ్చిందని జడ్జి పేర్కొన్నారు. ఈ...

రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు

36 ఎకరాల 24 గుంటలకు పాస్‌ బుక్‌లు ఇవ్వాలని ఆర్డర్‌ వాసవి ఆనంద నిలయం నిర్మాణ సంస్థ భూమిలోతన భూమి ఉందని ఆరోపిస్తున్న గులాం దస్తగిర్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఎల్‌.బీ నగర్‌ లో వాసవి ఆనంద నిలయం నిర్మాణ సంస్థకు సంబందించి వారు నిర్మిస్తున్న భుముల్లో కొంత భాగం మా భూమి ఉందని, ఆ...
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -