Sunday, April 28, 2024

Chandrababu

చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి నిరసనలు

ఎక్కడిక్కడే అడ్డుకున్న పోలీసులు నిరసనలపై ఉక్కుపాదం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ అచ్చెన్నాయుడుఅమరావతి : తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కుతున్న వారిపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. మంగళవారం ఆయా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు....

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల నిరసన..

సాంకేతిక విజ్ఞాన గని చంద్రబాబు అరెస్ట్ అమానుషం.. బాబు వల్లే హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి అయ్యింది.. అక్రమకేసులు ఎత్తేసి ఆయన్ను విడుదల చేయాలి.. విప్రో సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు భారీ ర్యాలీ.. ఐటీ అంటే బాబు.. బాబు అంటే ఐటీ అంటూ ఫలకార్డుల ప్రదర్శణ.. బాబు మచ్చలేకుండా తిరిగివస్తారని ట్వీట్ చేసిన దర్శకులు రాఘవేంద్ర రావు.. హైదరాబాద్...

చంద్రబాబు అరెస్టు కరెక్టే : కెపాల్‌

అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కచ్చితంగా అవినీతికి పాల్పడ్డారని, ఆయన అరెస్ట్‌ సరైనదే అని అన్నారు. ‘టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ సరైనదే. ఆయన వందకు వందశాతం అవినీతికి పాల్పడ్డాడు. సీబీఎన్‌ని మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌తో పోల్చడం...

తప్పుడు కేసులు చంద్రబాబును ఏమీ చేయలేవు..

తమిళ్‌ తలైవా, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌అమరావతి : తన మిత్రుడు చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తమిళ్‌ తలైవా, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేశ్‌? కి ఫోన్‌ చేసి పరామర్శించిన...

స్కిల్ స్కామ్ కేసులో ముగిసిన వాదనలు..

జైలా బైలా కొనసాగుతున్న ఉత్కంఠ.. అమరావతి : స్కిల్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టు అనంతరం.. ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు ముగిశాయి. టీడీపీ అధినేత చంద్రబాబును ఉదయం ఆరు గంటలకు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు సీఐడీ అధికారులు. ఉదయం నుంచి చంద్రబాబు, సీఐడీ తరపున...

చంద్రబాబుకు ఐటీ నోటీసులు…

తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సజ్జల. అదే స్థాయిలో బదులిచ్చిన ధూళిపాళ్ల. తాడేపల్లి క్లర్కు సజ్జల స్థాయికి మించి మాట్లాడుతున్నాడని వ్యాఖ్యలు.. ఇతరుల బతుకు గురించి మాట్లాడేంత గొప్ప బతుకు కాదులే అంటూ మాటలు ..టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తీవ్ర విమర్శలను టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర...

జగన్‌ మూర్ఖానికి మూల్యం చెల్లించుకున్న ఎపి

అమరావతిని దెబ్బతీయడంతో ఆగిన అభివృద్ది పోలవరం ఆలస్యం కావడంతో వెనక్కి పోయిన పురోగతి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయ అడుగులు మీడియాతో చిట్‌చాట్‌లో చంద్రబాబు ఆవేదనఅమరావతి : సీఎం జగన్‌ ఒక మూర్ఖడని.. రాజధాని అమరావతిని చంపేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతి ఉండి ఉంటే చాలా అద్భుతమైన నగరంగా ఉండేదన్నారు. హైదరాబాద్‌ను ఆనాడు అభివృద్ధి...

తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఏపీలో 50 ఎకరాలు..

హైదరాబాద్‌ నిర్మాణానికి తానే ముగ్గుపోసానని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. పదే పదే తనను తాను ప్రపంచ నిర్మాతగా ప్రకటించుకునే చంద్రబాబునాయుడు.. అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా చెప్పుకొనే చంద్రబాబునాయుడు.. రాష్ట్రపతి, ప్రధానులను తానే నియమించానని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. ఇన్నాళ్లకు ఆయన నోటివెంట ఒక నిక్కమైన, నిజమైన మాటొకటి వచ్చింది. ‘ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే...

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా..

సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న.. రాకపోతే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూసైడ్ చేసుకుంటాడా..? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వాడికి విమర్శించే హక్కులేదు.. ఇంకోసారి రేవంత్ అమర్యాదగా మాట్లాడితే సహించేది లేదు : జోగు.. ఆదిలాబాద్‌, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -