Saturday, July 27, 2024

aadab special news

కమీషన్ల మత్తులో మేయర్ జక్కా

వీరముష్టి కాల‌నీలో ప్ర‌భుత్వ భూమి కబ్జా.. ఎఫ్‌టీఎల్ లో నిర్మాణాలు.. ఛ‌రీష్ ఫౌండేష‌న్ ల్యాండ్ స్వాహా.. రూ. 5 ల‌క్ష‌లు తీసుకొని ఇంటి నెంబ‌ర్ అలార్ట్‌ మేడిప‌ల్లిలోని స‌ర్వే నెం. 101, 102 ప్ర‌భుత్వ స్థ‌లం క‌బ్జా… ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పీర్జాదిగూడ మున్సిపల్ పాలకులు కోట్ల రూపాయలు వెచ్చించి వీధి మార్కెట్ల నిర్మాణం, చెరువుల సుందరీకరణ మూడు సంవత్సరాలు దాటినా...

ట్రాక్‌ తప్పిన గంటా..!

తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ లో అవినీతి తిమింగలం విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డ ఏడీజీ గంటా శ్రీనివాస్‌ రెడ్డి..! ఏళ్లుగా ఒకే పోస్టులో పాతుకుపోయిన వైనం రిటైర్డ్‌ అయినా ఉత్తర్వులు లేకుండా అదే పోస్టులో కొనసాగింపు గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో ఇష్టారాజ్యం ఏడీజీగా ఒక్క ప్రాజెక్టునూ ట్రాక్‌ ను తేలేని పరిస్థితి కానీ, పాత ప్రాజెక్టుల పైసలు మాత్రం...

అమోయ్ రూ. 25వేల కోట్ల భూ మాయ..!

రంగారెడ్డి జిల్లాలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలు కీలక సూత్రాధారిగా పాత కలెక్టర్ డి. అమోయ్ కుమార్ కోర్టులు, వివాదాలను లెక్క చేయని వైనం ప్రభుత్వ, భూదాన్ ల్యాండ్స్ మాయం సప్లిమెంటరీ సెత్వార్ల తయారీకి సహకారం బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఆయాచిత లబ్ధి దగ్గరుండి దొంగలకు సద్దికట్టిన కలెక్టర్ డి. అమోయ్ సంపూర్ణ సహకారమందించిన సీసీఎల్ఏ అమయ్ అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి తహశీల్దార్...

అనంతమైన భూయజమాని హక్కులు..

అసలు నిజాలు తెలియని అమాయకులు రెవెన్యూ చట్టం పట్ల అవగాహనా రాహిత్యం దీని ఆసరాగా మోసాలకు గురౌతున్న వైనం ధరణి రాకతో అయోమయంలో భూ యజమానులు జీవితాలు నిషేధిత కాలాన్ని ధరణిలో జొప్పించి కుట్ర పూరిత చర్యలు భూ హక్కుల గురించి, ధరణిలోకి మోసపూరిత వ్యవహారాలపై` ఆదాబ్‌ హైదరాబాద్‌ అందిస్తున్న కళ్ళు చెదిరే నిజాలు భూములకు సంబంధించి ఎటువంటి హక్కులుంటాయి.. ఒకప్పుడు అంటే...

ఆసుపత్రి కాదది.. రోగుల రక్తం పీల్చే విషకీటకం..

(ఎం.ఎన్.జె. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న డైరెక్టర్ జయలత) చట్ట విరుద్ధంగా యూజర్ చార్జీల మోత మోగిస్తున్న యాజమాన్యం.. ప్రయివేట్ ఆసుపత్రిలో రేట్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నది రూల్.. యూజర్ చార్జీలు తీసుకుంటున్నప్పుడు రేట్ కార్డు ఎందుకు లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాష్ కౌంటర్ నిర్వహించడం ఏమిటి..? యూజర్ చార్జీలు వసూలు చేసిన లెక్కలేవి..? ఈ...

కబ్జాల పెద్దికి ఓటమి తప్పదా..?

అనుచర వర్గం నిర్వాకంతో సుదర్శన్ రెడ్డి కి నర్సంపేట లో రివర్స్.. సొంత మండలంలో భారీగా వ్యతిరేకత.. ఎంపిపి భర్త ప్రభుత్వ దవాఖాన పట్టా చేసుకున్నా పట్టించుకోని ఎమ్మెల్యే.. మళ్లీ గెలిస్తే వీరి ఆగడాలకు అడ్డు అదుపు ఉండదంటున్న స్థానిక ప్రజలు.. అధికారులను అడ్డుగా పెట్టుకుని నియంతలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు.. క్యాడర్ పట్టుజారిపోకుండా కాళ్లబేరానికొస్తున్న లీడర్లు.. డబ్బులకు కాదు ఆత్మగౌరవానికి పట్టం కడతామంటు...

తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు

విద్య అర్హత విషయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి…… నామాత్రంగా పరిశీలించి చేతులు తెలుపుకున్న రిటర్నింగ్ అధికారి కృష్ణవేణి …. 2014 లో ప్యాట్నీ గవర్నమెంట్ కాలేజ్..2018 లో వేస్లీ కాలేజీ లో ఇంటర్ చదివినట్టు తప్పుడు పత్రాలు సమర్పించిన మంత్రి మల్లారెడ్డి….. తప్పుడు ఫార్మాట్ లో నామినేషన్ దాఖలు చేసిన పువ్వాడ అజయ్….. అఫిడవిట్...

అలా కూల్చివేశారు.. ఇలా నిర్మిస్తున్నారు..?

అక్రమ నిర్మాణ దారులకు వత్తాసు పలుకుతున్న టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు? గడ్డిఅన్నారం : అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది చట్టం, నియమ నిబంధనలతో ఏ మాత్రం వర్తించవు అంటూ ఇష్టానుసారంగా అక్రమ నిర్మా ణాలు నిర్మిస్తున్నారు కొందరు.. అక్రమ నిర్మాణాలకు కేంద్ర బిందువుగా సరూర్‌ నగర్‌ సర్కిల్‌ మారిపోయింది అందుకు ఉదా...

వసూళ్ల రాంబాబు!

(వసూళ్లే మెయిన్ టార్గెట్ గా విధులు నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి కో-ఆర్డినేటర్ రాంబాబు) దొంగ థంబ్ ఇంప్రెషన్ తో.. జీతాలు కాజేస్తున్న వైనం ! ప్రతీ నెల ఎస్ఎఫ్ఏలకు టార్గెట్లు మామూళ్లు ఇస్తేనే ఉద్యోగాలకు భద్రత.. లేకుంటే నౌకర్ల ఊడబికుడే గోషామహల్ సర్కిల్-14 శానిటేషన్ విభాగంలో కో-ఆర్టినేటర్ రాంబాబు అరాచకాలు పట్టించుకోని బల్దియా ఉన్నతాధికారులు హైదరాబాద్ :చేసేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగం అయితేనేం...

కేటిఆర్ అండదండలే శ్రీరామరక్ష…( నిస్సిగ్గుగా కోమటికుంట కబ్జా..)

వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ కబ్జాల పరంపర.. ఆ పేరుతో సీ.ఏస్.అర్ నిధులు సైతం హరోం హర.. కబ్జాకోరు విజయ్ కుమార్ పై బాచు పల్లి పోలీస్ స్టేషన్ లోనమోదైన కేసుల సంగతేంటి.. మిషన్ కాకతీయ నిధులు.. చెరువుల అభివృద్ధి సొల్లు.. కబ్జాలు చేస్తున్న కార్పొరేట్ కంపెనీకి అభివృద్ధి పేరుతోచెరువులను కట్టబెట్టడంతో మతలబేంటి..? కబ్జాలకు పాల్పడే నిర్మాణ సంస్థలకు మంత్రిమద్దతుల పై...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -