Sunday, May 12, 2024

Srinivas goud

అభివృద్ధిని చూసి ఓటు వేయండి

ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎన్నికల ప్రచారంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ : తెలంగాణ ఏర్పాటుకు ముందు తాగునీటి కోసం పడిన కష్టాలను గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలనే స్పష్టత వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత కష్టాలు మరోసారి రావొద్దంటే కాంగ్రెస్ పార్టీని తరిమి...

కష్టపడి పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించండి…

మాజీ మంత్రి పి చంద్రశేఖర్ మహబూబ్ నగర్ : ఇప్పటికే రెండు పర్యాయాలు ఎంతో కష్టపడి మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేసిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి పి చంద్రశేఖర్ ప్రజలను కోరారు. నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఇలాంటి నాయకున్ని గెలిపించే...

కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టండి

కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంటు ఉండదు బిజెపి ఎజెండా గుడి గోపురం కాదు… కులమతాల గొడవలు ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ సంక్షేమ ఫలాలు ఎన్నికల ప్రచారంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ : రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు సహా అనేక సంక్షేమ పథకాలను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆపుతున్న కాంగ్రెస్ నాయకులను...

సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లకు కృతజ్ఞతలు

హైదరాబాద్ : ట్యాంకుబండ్ పైన ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం కోసం రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు మంత్రి డా. వి . శ్రీనివాస్ గౌడ్ ని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల...

హ్యాండ్‌బాల్‌ కార్యదర్శిగా జగన్‌మోహన్‌రావు

హెచ్‌ఏఐకు క్రీడాశాఖ గుర్తింపు గ్రూపు రాజకీయాలు, వర్గపోరు, వివాదాలతో ఇన్నాళ్లు కొట్టుమిట్టాడిన జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘాన్ని అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు ఒడ్డుకు పడేశారు. జగన్‌ సారథ్యంలోని హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(హెచ్‌ఏఐ)కు జాతీయ క్రీడా సంఘంగా గుర్తింపునిస్తూ కేంద్ర క్రీడాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ సంతోష్‌ , ఎమ్మెల్సీ కవిత అభినందనలుహైదరాబాద్‌,...

గులాబీ గుండెల్లో… గునపం తీర్పులు

మంత్రికి షాక్.. కొత్తగూడెం ఎమ్మెల్యేకు చావు దెబ్బ ఎన్నికల వేళ తలదించుకునే పనులు ముందే చెప్పిన 'ఆదాబ్ హైదరాబాద్ ' అందుకే 11కేసులు.! (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు 'ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం) తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఓటరు మాత్రమే ప్రశ్నించాడు. అదే 'ఆదాబ్ హైదరాబాద్ 'మాత్రమే వెలుగులోకి తెచ్చింది. అంతే.. అధికార మదం 'తోక తొక్కిన కోతి'లా ఎగిరింది...

సామాన్య ప్రజలపై భారం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం

పెంచిన కూరగాయల ధరలు వెంటనే తగ్గించాలి : కాట సుధా శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్, రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు పెరిగిన కూరగాయల ధరలను వ్యతిరేకిస్తూ పటాన్ చెరు పట్టణంలోని, బండ్లగూడ గ్రామంలో మాజీ సర్పంచ్...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -