హుస్సేన్ సాగర్ పరిసరాలలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్ : దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్సాగర్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, గార్డెన్ పాయింట్, జల విహార్ వద్దనున్న బేబీ...
హైదరాబాద్ : ట్యాంకుబండ్ పైన ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం కోసం రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు మంత్రి డా. వి . శ్రీనివాస్ గౌడ్ ని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...